కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రాజీనామాలపై కోర్టుకెడతాం: వైయస్ఆర్ కాంగ్రెస్
18 Oct 2013 4:46 PM
హైదరాబాద్ 18 అక్టోబర్ 2013: రాష్ట్ర విభజనకు నిరసనగా తాను స్పీకర్ ఫార్మాట్లో సమర్పించిన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ నుంచి సమాచారం అందినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై తాము న్యాయ స్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. తనతో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి రాజీనామాలను ఆమోదింపజేసుకునేందుకు కోర్టుకు వెడతామని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.