కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
యువభేరికి తరలి రావాలి
15 Feb 2017 5:40 PM
ఉంగుటూరు: ఏపికి ప్రత్యేక హోదా కోసం యువభేరి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మండల వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు వింత శంకరరెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు నల్లపాడు వద్ద జరిగే యువభేరి కార్య్రక్రమంనకు యువత తరిలిరావటానికి సిద్దంగా ఉండాలని చెప్పారు. ప్రత్యేక హోద ఆంధ్రుల హక్కుఅనే పోరాటంతో సాధించుటకు యువత సిద్దంగా ఉంన్నారని చెప్పారు. అపరాల సాగు చేసిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాని డిమాండ్ చేసారు. అంతుచిక్కని తెగుళ్ళతో అపరాల సాగు చేసిన రైతన్న తీవ్రంగా నష్టం పోయాడని వివరించారు. మండలంలో 27 వేల ఎకరాలలో మినుము పంట సాగు చేసినా 60 శాతం నష్టాల భారిన పడినట్లు అధికారులు అంచనాలు వేసారని చెప్పారు. చిత్త శుద్ది ఉంటే నష్ట సోయిన రైతుకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.