కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
194వ రోజు షర్మిల పాదయాత్ర పారంభం
29 Jun 2013 10:30 AM
చోడవరం 29 జూన్ 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె శ్రీమతి షర్మిల విశాఖ జిల్లాలోని ఎల్.సింగారం నుంచి శనివారం పాదయాత్ర ప్రారంభించారు. వడ్డాది, విజయరామరాజు పేట, లక్ష్మీపురం, చోడవరం జంక్షన్ మీదగా ఆమె పాదయాత్ర సాగనుంది. శనివారంతో షర్మిల చేపట్టిన పాదయాత్ర 194వ రోజుకు చేరుకొంది. శనివారంనాటి పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు తెలిపారు. వడ్డాది మీదుగాసాగి విజయరామరాజుపేట సమీపంలో భోజన విరామం తీసుకుంటారు. లక్ష్మీపురం మీదుగా చోడవరం చేరుకుంటారు. చోడవరం జంక్షన్లో బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు.