పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
ఆలస్యం చేస్తే క్షమించరు..!
04 Aug 2015 5:42 PM
న్యూఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తన గళాన్ని బలంగా వినిపించింది. ఈమేరకు లోక్ సభలో పార్టీ ఒక వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ సందర్భంగా పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేశారు. విభజనతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయిందని, ఈ అంశాన్ని ప్రత్యేకంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు లోటు బడ్జెట్ ఉందని, రాజదాని కూడా లేదని ఆయన సభ దృష్టికి తీసుకొని వచ్చారు.