మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఇడుపులపాయకు చిత్తూరు మహిళల యాత్ర
01 Sep 2012 2:09 AM
చిత్తూరు, 1 సెప్టెంబర్ 2012 : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని మరచిపోలేమని చిత్తూరు జిల్లా మహిళలు తెలిపారు. మహిళలను లక్షాధికారులను చేయాలని వైయస్ఆర్ చేసిన కృషి అనితర సాధ్యమని వారు అన్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నుంచి 29 డ్వాక్రా గ్రూపుల మహిళలు ఇడుపులపాయకు శనివారం తెల్లవారు జామున మూడు గంటలకు యాత్రగా బయలుదేరారు. వీరంతా మహానేత వైయస్ఆర్ మూడవ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఘాట్ను దర్శించి, నివాళులు అర్పించుకోవడానికి ఇడుపులపాయకు పయనమయ్యారు. మహానేత అంటే తమకు ప్రాణమని మహిళలంతా ముక్తకంఠంతో చెప్పారు.