మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు
02 Jun 2016 1:04 PM
హైదరాబాద్ : కేసీఆర్ తన రెండేళ్ల పాలనపై ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలంగాణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సూచించారు. కాసేపటి క్రితం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ఏమి చేశారో కసీఆర్ తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. రెండేళ్ల పాలనపై శ్వేత పత్రం విడుదల చేయాలని శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు.