ప్రజల దృష్టి మళ్లించేందుకే బాబు డ్రామాలు

విజయవాడ: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలపై ఎక్కడ పోరాటం చేస్తారోనన్న భయంతోనే...చంద్రబాబు నిధులపై కేంద్రానికి లేఖ అంటూ హడావుడి చేస్తున్నారని జోగి రమేష్ మండిపడ్డారు.

Back to Top