రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ వివేకానందరెడ్డి హత్య అమానవీయం..
16 Mar 2019 11:40 AM
కుట్రలకు చంద్రబాబు,లోకేష్లే బాధ్యులు
వైయస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి
హైదరాబాద్:వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరివాడిని చేసి మానసికంగా దెబ్బతీయడం కోసమే వైయస్ వివేకానందరెడ్డి హత్య చేశారని వైయస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు.వైయస్ఆర్ జిల్లాలో అధికార పార్టీకి ఆయన హిమాలయ శిఖరంలా అడ్డు నిల్చారన్నారు.భౌతికంగా అంతం చేస్తే పట్టు దొరకదని అమానవీయంగా హత్యమార్చారన్నారు.చంద్రబాబు,లోకేష్లే కుట్రలకు బాధ్యలన్నారు.