టిడ్కో హౌసింగ్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష 

తాడేపల్లి: టిడ్కో హౌసింగ్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Read Also: వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా కొనసాగించాలి 

Back to Top