స్టోరీస్

26-05-2026

26-05-2026 04:27 PM
వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేశారని, అలాగే తమ కుటుంబానికి కర్నూలు నగరంలో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు...
26-05-2026 03:08 PM
మ‌రోసారి వైయ‌స్ జ‌గ‌న్ గారి గురించి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే గ‌ట్టిగా బుద్ధిచెబుతామ‌ని దేవినేని అవినాశ్ హెచ్చ‌రించారు.
26-05-2026 02:07 PM
పాల‌నా వైఫ‌ల్యాల‌ను, అస‌మ‌ర్థ‌త‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను భ‌యభ్రాంతుల‌కు గురిచేస్తున్నాడు. అస‌త్య‌మైన, అసంద‌ర్భ‌మైన అంశాల‌తో ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు
26-05-2026 02:00 PM
పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యంగా గ్యామన్‌ ఇండియా బ్రిడ్జి వద్ద జరుగుతున్న ఇసుక దోపిడీ, పేపర్‌ మిల్లు కాలుష్యంపై రివ్యూ చేయాలి. శుద్ధి చేసిన నీటినే గోదావరిలోకి వదిలేలా చర్యలు తీసుకోవాలి.
26-05-2026 11:58 AM
“వైయ‌స్ జగన్ పెంచిన జీతాలనే ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటున్నారు. ఉద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది”
26-05-2026 11:51 AM
వైయ‌స్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరే హత్య చేశానని చెబుతున్నాడని గుర్తు చేశారు. “చంద్రబాబు కేసులు వాదించే ప్రముఖ లాయర్ లూత్రానే దస్తగిరి తరఫున వాదిస్తున్నారు
26-05-2026 11:43 AM
ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని రాప్తాడు  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి ఇటీవల గన్‌మెన్లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం..
26-05-2026 11:33 AM
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్‌ఐఆర్, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు
26-05-2026 11:30 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక వేలం ముగియకపోవడం, అంతర్జాతీయంగా ఆర్డర్‌లు లేవనే సాకుతో వ్యాపారులు...

25-05-2026

25-05-2026 07:12 PM
హైద‌రాబాద్‌:   రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసిన ‘మెగా డీఎస్సీ’ నియామక ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ‌ని, నోటిఫికేషన్‌ నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్
25-05-2026 06:28 PM
డీఎస్సీ అభ్యర్ధులు తాము కష్టపడి రాశాం, అర్హత సాధిస్తాం, ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురుచూశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహణలో ఆ యువత భవిష్యత్తుతో చెలగాటమాడింది.
25-05-2026 06:19 PM
రంగా హ‌త్య‌కు క‌డ‌ప నుంచి బాంబులు తెచ్చార‌ని ప్ర‌చారం చేస్తున్న చంద్ర‌బాబు, అదే నిజ‌మైతే ఇన్నాళ్లూ ఆ విష‌యాన్ని పోలీసుల‌కు ఎందుకు చెప్ప‌లేద‌ని ప్ర‌శ్నించారు
25-05-2026 06:09 PM
రాయలసీమ, నెల్లూరు యూనివర్సిటీల పరిధిలోని అండర్‌ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మే 11న ఏపీ పీజీసెట్ పరీక్షలు నిర్వహించగా, అనంతరం మే 22, 23 తేదీలలో స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టారని...
25-05-2026 06:07 PM
కూటమి నేతలు పరిపాలనను పక్కనపెట్టి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ గారిపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం, వైయస్‌ జగన్‌ను టార్గెట్ చేస్తూ...
25-05-2026 05:59 PM
చంద్రబాబు గతం తెలిసిన ఎవరైనా ఆయన్ను ఛీకొట్టకుండా ఉండలేరని భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హృదయాలను గెలిచిన చక్రవర్తి అని, అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు,...
25-05-2026 03:30 PM
పులివెందుల ప్రజలు పట్టరు కానీ.. కేవలం జగన్నను తిడితే మీకు రాజకీయంగా మనుగడ అని భ్రమల్లో బతుకుతున్నారు. మీ ప్రతి ఒక్క మాటకూ జవాబు తప్పకుండా చెప్తాం.
25-05-2026 03:06 PM
“తల్లికి వందనం” పథకం కింద ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి, తొలి ఏడాదిలో పూర్తిగా అమలు చేయలేదని, రెండో ఏడాదిలో సగం మందికి కూడా అందలేదని గుర్తుచేశారు.
25-05-2026 02:44 PM
అమరావతి పేరుతో రైతులను మోసం చేశారని, భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు ఎక్కడున్నాయో ఇప్పటికీ తెలియదన్నారు. పరిశ్రమల పేరుతో భూముల దందా జరుగుతోందని
25-05-2026 02:22 PM
మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్‌ ఆపరేషన్‌’’ను ఎందుకు దాచిపెడుతున్నారు? 
25-05-2026 02:01 PM
తెలుగుదేశం పార్టీకి చెందిన నకిలీ, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించే దిశగా అధికారులకు ఫారం-7 దరఖాస్తులు సమర్పించాలని పిలుపునిచ్చారు
25-05-2026 01:09 PM
పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరగనుంది.
25-05-2026 01:03 PM
కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ, మారిన వివరాల అప్‌డేట్ వంటి అంశాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు.
25-05-2026 12:57 PM
బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది” అని పేర్కొంటూ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు
25-05-2026 12:51 PM
ఉరవకొండలో ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌పై విమర్శలు చేయడం సరికాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చుతూ కమిషన్ల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
25-05-2026 12:10 PM
పులివెందులలో అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని బైరెటిస్‌, ఇసుక అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదల డీకేటీ భూములను లిటిగేషన్‌ పేరుతో ఆక్రమిస్తున్నారని విమర్శించారు
25-05-2026 11:59 AM
టీడీపీ నాయకులు ప్రతిసారి వివేకాను హత్య చేస్తున్నారని, గొడ్డలిపార్టీ అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అసలు వైయ‌స్‌ వివేకాను ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు

24-05-2026

24-05-2026 09:06 PM
మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు
24-05-2026 09:04 PM
తెలుగు సాహిత్య రంగంలో అభ్యుదయ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసిన రచయితగా డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ విశిష్ట స్థానం సంపాదించారని వైయస్‌ జగన్ పేర్కొన్నారు.
24-05-2026 09:02 PM
గత నెల  25న గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగేళ్ల పాటు మొక్కజొన్నకు ఇచ్చిన గిట్టుబాటు ధర రూ.2400 ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ధర్నా నిర్వహించాం
24-05-2026 08:59 PM
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారిపై వ్యక్తిత్వ హననం చేసే కుట్రపూరిత కార్యక్రమాన్ని చంద్రబాబు, లోకేష్  నడిపిస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీని ‘గొడ్డలి పార్టీ’, ‘రౌడీ పార్టీ’గా బ్రాండ్ చేయాలని...

Pages

Back to Top