స్టోరీస్

18-05-2026

18-05-2026 02:37 PM
ఎన్నికల మేనిఫెస్టోలో వ్యాట్ తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు ఆ హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రజలను మోసం చేసినట్టేనని వెంకటే గౌడ గారు ఆరోపించారు
18-05-2026 02:20 PM
రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్మోహన్‌రావు
18-05-2026 02:04 PM
పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రజల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 
18-05-2026 01:48 PM
తాడేప‌ల్లి: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు రాష్ట్రవ్యాప్తంగా
18-05-2026 01:06 PM
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు...
18-05-2026 08:20 AM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రెండేళ్లుగా ప్ర‌జ‌లను వంచ‌న‌, ద‌గా చేస్తూనే ఉంది.  ఎన్నిక‌ల‌కు ముందు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని లోకేష్‌, చంద్ర‌బాబు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు.
18-05-2026 08:14 AM
He alleged that before elections, TDP leaders created political drama by visiting fuel stations in neighbouring states, taking selfies, and blaming the then YSRCP government despite fuel pricing...

17-05-2026

17-05-2026 07:47 PM
   చంద్రబాబు తన పాలనలో  24 నెలలు నిండకుండానే 3.50 లక్షల కోట్లకుపైగా అప్పుల్ని రాష్ట్ర ప్రజలపై పెట్టారు. రాబోయే మూడేళ్లలో ఇక రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు.
17-05-2026 07:39 PM
ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తగ్గించడం బదులు మరింతగా ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారీ భారం మోపుతోందన్నారు.
17-05-2026 10:26 AM
తాడేప‌ల్లి: ఆక్వా పరిశ్రమ సిండికేట్ వ్యవస్థగా కొద్దిమంది చేతుల్లో ఉండి ధరల్ని శాసించడానికి కారణం రొయ్య మేత వ్యాపారం కొంతమంది చేతుల్లో ఉండిపోవడమే అని, వీరి అరాచకాన్ని ప్రభుత్వం రూపు

16-05-2026

16-05-2026 08:47 PM
పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతుంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పడిపోయాయి. అక్వా మేత ధరలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన అప్సెడాకు కూడా తెలియకుండా ఎలా పెరిగాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
16-05-2026 07:03 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ఫీడ్, సీడ్ ధ‌ర‌లు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో ఈ ప్ర‌భుత్వం బందీ అయిపోయింది
16-05-2026 05:05 PM
“సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి రూ.1,500, 50 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కనపెట్టారు” అని విమర్శించారు.
16-05-2026 04:59 PM
సోషల్ మీడియా నేటి రాజకీయాల్లో కీలక వేదికగా మారిందని, వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
16-05-2026 04:48 PM
జనవరి 9, 2026 నుంచి రోజువారీ కోటా కింద ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న 800 శ్రీవాణి టికెట్ల కేటాయింపులో భారీ ఐటీ కుంభకోణం సాగుతోంది. ఉదయం సరిగ్గా 9:00 గంటలకు విడుదలయ్యే ఈ 800 టికెట్లు 9:01 నిమిషాలకల్లా...
16-05-2026 04:30 PM
కందలపాడులో తవ్వి తరలిస్తున్న గ్రావెల్ క్వారీకి సంబంధించిన అనుమతుల గడువు 2026 ఏప్రిల్ 30తో ముగిసిపోయిందని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తన ముందే అంగీకరించారని తెలిపారు. గడువు ముగిసినా అక్రమంగా...
16-05-2026 04:11 PM
ఒకవైపు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు రాష్ట్ర జీఎస్‌డీపీ 10.75 శాతం వృద్ధి సాధించిందని చెబుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ స్వంత పన్ను ఆదాయం 3.22 శాతం తగ్గిపోవడం ఆర్థిక వ్యవస్థలో తీవ్ర సంక్షోభాన్ని...
16-05-2026 03:50 PM
జేబి శ్రీనివాస్ అనుచరుడిగా పేర్కొంటున్న మాచర్ల రఘురాం మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
16-05-2026 03:46 PM
పెన్నా నది పరిరక్షణతో పాటు గ్రామస్తుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.  
16-05-2026 03:42 PM
సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో కలిసి కన్నబాబు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
16-05-2026 03:35 PM
డిజిటల్ విద్య, సైబర్ భద్రత రంగాల్లో తిరుపతిని జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడంలో నేష‌న‌ల్ ఆఫ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ టెక్నాల‌జీ కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ...
16-05-2026 03:30 PM
టిటిడి పెద్దలు చేస్తున్న అరాచకం, అవినీతి, అసత్యాలకు ఇది నిదర్శనమని విమర్శించారు. టిటిడి చేత మాయమాటలు మాట్లాడిస్తున్నారని, “నా కులదైవం” అని చెప్పుకునే చంద్ర‌బాబు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్...
16-05-2026 03:26 PM
ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టేనని మండిపడ్డారు.
16-05-2026 03:18 PM
చంద్ర‌బాబు కూట‌మి పాల‌న‌లో అభివృద్ధి, సంక్షేమం, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో దేశంలో అట్ట‌డుగున ఉన్న ఏపీ..  పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో  దేశంలో అగ్ర‌భాగాన నిలిచింది. లీట‌ర్ పెట్రోల్ రూ.113.62, లీట‌ర్...
16-05-2026 02:04 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ మార్క్‌ఫెడ్ ద్వారా రూ.300 కోట్లు వెచ్చించి రైతుల వద్ద క్వింటా రూ.38 వేల వరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
16-05-2026 01:51 PM
ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ విపరీతంగా మద్యం సేవించి వాహనం నడిపినట్టు వస్తున్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు.

15-05-2026

15-05-2026 06:53 PM
ఇవాళ ఉదయమే నిర్మాణ కంపెనీ ఈ వంతెన కుంగలేదని చెప్పింది. సాయంత్రానికి మాట మార్చి నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అమరావతిలో పనులు
15-05-2026 06:17 PM
 చంద్రబాబు, లోకేష్‌లకు కొన్ని సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం లేకుండా పోయిందని, పారిశ్రామికవేత్తల ముందు రాష్ట్రం పరువు తీస్తున్నారని గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు
15-05-2026 05:09 PM
 మహానేత వైయస్సార్, ఆ తర్వాత వైయస్‌ జగన్‌ గారు పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి స్థాయి ఎత్తుతో, 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేలా పనులు చేపట్టారు.

Pages

Back to Top