స్టోరీస్

13-05-2026

13-05-2026 04:34 PM
బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్‌కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్‌ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి...
13-05-2026 04:28 PM
ఆక్వా ఫీడ్ ధరలను కేజీకి రూ. 8 నుంచి రూ. 10 వరకు (టన్నుకు రూ. 8,000 - 10,000) హఠాత్తుగా పెంచడం వెనుక ప్రభుత్వం, ఫీడ్ కంపెనీల మధ్య ఉన్న చీకటి ఒప్పందమే కారణం.
13-05-2026 04:23 PM
మట్టి, ఇసుక అక్రమ రవాణా, పేకాట క్లబ్బులు, క్రికెట్ బుకీల ద్వారా భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని, ఇదంతా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు.
13-05-2026 04:13 PM
కూటమి ప్రభుత్వం “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు.
13-05-2026 03:56 PM
ఎమ్మెల్సీలు త‌ల‌శీల ర‌ఘురాం, క‌ల్ప‌ల‌తారెడ్డి, వ‌రుదు క‌ళ్యాణి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, రుహుల్లా, భ‌ర‌త్‌, ర‌మేష్ యాద‌వ్‌,  ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు
13-05-2026 03:18 PM
అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రోజా గారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు
13-05-2026 03:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొత్త కార్యాలయాన్ని గమనించి పార్టీ కార్యక్రమాలకు సహకరించాలని ఆయన కోరారు.
13-05-2026 02:47 PM
వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం నగరంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రూ.310 కోట్లతో పంగల్‌ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు నాలుగు లైన్ల...
13-05-2026 02:26 PM
ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని,
13-05-2026 02:08 PM
ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపుల కారణంగానే వైయ‌స్ఆర్‌సీపీ కుటుంబానికి చెందిన సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని, సూసైడ్ నోట్‌లో పేరు ఉన్నప్పటికీ ఇప్పటివరకు అతనిపై కేసు నమోదు చేయలేదని...
13-05-2026 01:59 PM
ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజానికి పాల్పడే వారిపై చట్టపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు
13-05-2026 01:54 PM
ఆలయ పరిసరాల్లో భక్తులతో పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.  
13-05-2026 01:51 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో పోరాటాలు కొనసాగిస్తాయని
13-05-2026 01:43 PM
 రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ వైఖరి వల్ల ఆక్వా రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది.
13-05-2026 07:59 AM
ఆక్వా ఫీడ్ కంపెనీలు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై రైతును దోచుకుంటున్నారు. ఫీడ్ ధరలపై సుంకాలు తగ్గినప్పుడు టన్నుకు రూ. 25,000 తగ్గించాల్సిన ప్రభుత్వం, కేవలం రూ. 4,000 తగ్గించి చేతులు దులుపుకుంది

12-05-2026

12-05-2026 06:11 PM
ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు దీప‌పు స్తంభంలా శ్రీవాణి ప‌థ‌కం నిలిచింది. ఒక‌వైపు భ‌క్తునికి మ‌రోవైపు ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌ను అనుసంధానం చేస్తూ రెండు భావాల స‌మ‌న్వ‌యంతో రూపుదిద్దుకున్న ఆధ్యాత్మిక యాగం శ్రీవాణి....
12-05-2026 05:13 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు ఏకపక్షంగా పెరిగాయని, దిగుమతి సుంకాలు తగ్గించినా దాని లాభం రైతులకు అందలేదని పేర్కొన్నారు
12-05-2026 04:57 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజాం నియోజకవర్గంలో దాడులు, దోపిడీలు పెరిగిపోయాయని ఆరోపించారు
12-05-2026 04:42 PM
ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతుల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోందని అన్నారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.2,400 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని...
12-05-2026 03:49 PM
మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల రైతులు క్వింటాల్ రూ. 1,400 నుండి రూ. 1,600కే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
12-05-2026 01:38 PM
ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  
12-05-2026 01:31 PM
“సముద్రాలను లంఘించి, సంజీవనిని తెచ్చినా ‘దాసోహం కౌసలేంద్రస్య’ అన్న వినయమూర్తి.. అపార బలశాలియై, వజ్రదేహుడై, చిరంజీవియై కూడా అహం ఎరుగని ఆంజనేయుడు.
12-05-2026 01:24 PM
పొందూరు మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించిన చింతాడ రవికుమార్.. సదావర్తి భూములను కాజేయడానికే ఎమ్మెల్యే పదవిని వినియోగిస్తున్నారా అని ప్రశ్నించారు.
12-05-2026 01:16 PM
సమావేశంలో మదర్స్ డే వేడుకలను నిర్వహించి, తల్లుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, వైద్యులు, రాయచోటి ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  
12-05-2026 01:13 PM
ప్రధాన ఆలయంతో పాటు రాజగోపురాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు
12-05-2026 01:11 PM
ఈ సందర్భంగా బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేసి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
12-05-2026 07:23 AM
మంగళ వారం ఉదయం 11 గంటలకు పామి డిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైయ‌స్ జగన్ పాల్గొననున్నారు.  

11-05-2026

11-05-2026 10:40 PM
కోర్ కేపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో చంద్రబాబు తన ప్యాలెస్‌ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్నారని, కానీ రాజధాని నిర్మాణాలను మాత్రం అద్దాల పేరుతో దోపిడీ చేస్తూ గాలికి వదిలేశారని ఆయన...
11-05-2026 10:34 PM
చంద్ర‌బాబు మాయమాట‌లు న‌మ్మి, ఆయ‌న మారిపోయాడేమో అనుకుని ఓటేసిన ప్ర‌జ‌లు రెండేళ్లుగా కూట‌మి ప్ర‌భుత్వ మోసాల‌ను చూసి విసిగిపోయారు.
11-05-2026 04:54 PM
తాడేపల్లి : అమరావతి రాజధాని పేరుతో వ్యవస్థీకృత అవినీతి, వివక్ష కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

Pages

Back to Top