Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
'పెట్రో' ధరల పెంపుపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
ఇంధన ధరల పెంపుపై
ఆర్టీసీ ప్రైవేటీకరణకు చంద్రబాబు కొత్త కుట్రలు
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వైయస్ఆర్సీపీ పిలుపు
అక్వా రైతుల్ని దగా చేస్తున్న మేత వ్యాపారుల సిండికేట్ ను రూపుమాపాలి
టీడీపీ కాదు టీవీపీ (తెలుగు వెన్నుపోటు పార్టీ)
ఆక్వా సంక్షోభానికి చంద్రబాబే కారణం
కొత్త పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు?
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
శ్రీవాణి కాదు అది 'చంద్రవాణి'.
స్టోరీస్
18-05-2026
'పెట్రో' ధరల పెంపుపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
18-05-2026 08:42 AM
ఇంధన ధరల పెంపుపై
18-05-2026 08:20 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లుగా ప్రజలను వంచన, దగా చేస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని లోకేష్, చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
*YSRCP calls statewide agitation against fuel price hike; demands Immediate rollback*
18-05-2026 08:14 AM
He alleged that before elections, TDP leaders created political drama by visiting fuel stations in neighbouring states, taking selfies, and blaming the then YSRCP government despite fuel pricing...
17-05-2026
ఆర్టీసీ ప్రైవేటీకరణకు చంద్రబాబు కొత్త కుట్రలు
17-05-2026 07:47 PM
చంద్రబాబు తన పాలనలో 24 నెలలు నిండకుండానే 3.50 లక్షల కోట్లకుపైగా అప్పుల్ని రాష్ట్ర ప్రజలపై పెట్టారు. రాబోయే మూడేళ్లలో ఇక రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు.
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వైయస్ఆర్సీపీ పిలుపు
17-05-2026 07:39 PM
ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తగ్గించడం బదులు మరింతగా ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారీ భారం మోపుతోందన్నారు.
అక్వా రైతుల్ని దగా చేస్తున్న మేత వ్యాపారుల సిండికేట్ ను రూపుమాపాలి
17-05-2026 10:26 AM
తాడేపల్లి: ఆక్వా పరిశ్రమ సిండికేట్ వ్యవస్థగా కొద్దిమంది చేతుల్లో ఉండి ధరల్ని శాసించడానికి కారణం రొయ్య మేత వ్యాపారం కొంతమంది చేతుల్లో ఉండిపోవడమే అని, వీరి అరాచకాన్ని ప్రభుత్వం రూపు
16-05-2026
టీడీపీ కాదు టీవీపీ (తెలుగు వెన్నుపోటు పార్టీ)
16-05-2026 08:47 PM
పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతుంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పడిపోయాయి. అక్వా మేత ధరలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన అప్సెడాకు కూడా తెలియకుండా ఎలా పెరిగాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఆక్వా సంక్షోభానికి చంద్రబాబే కారణం
16-05-2026 07:03 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీడ్, సీడ్ ధరలు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో ఈ ప్రభుత్వం బందీ అయిపోయింది
కొత్త పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు?
16-05-2026 05:05 PM
“సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి రూ.1,500, 50 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కనపెట్టారు” అని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
16-05-2026 04:59 PM
సోషల్ మీడియా నేటి రాజకీయాల్లో కీలక వేదికగా మారిందని, వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
శ్రీవాణి కాదు అది 'చంద్రవాణి'.
16-05-2026 04:48 PM
జనవరి 9, 2026 నుంచి రోజువారీ కోటా కింద ఆన్లైన్లో విడుదల చేస్తున్న 800 శ్రీవాణి టికెట్ల కేటాయింపులో భారీ ఐటీ కుంభకోణం సాగుతోంది. ఉదయం సరిగ్గా 9:00 గంటలకు విడుదలయ్యే ఈ 800 టికెట్లు 9:01 నిమిషాలకల్లా...
అక్రమ గ్రావెల్, ఇసుక, మట్టి తవ్వకాలపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు
16-05-2026 04:30 PM
కందలపాడులో తవ్వి తరలిస్తున్న గ్రావెల్ క్వారీకి సంబంధించిన అనుమతుల గడువు 2026 ఏప్రిల్ 30తో ముగిసిపోయిందని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తన ముందే అంగీకరించారని తెలిపారు. గడువు ముగిసినా అక్రమంగా...
రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం
16-05-2026 04:11 PM
ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర జీఎస్డీపీ 10.75 శాతం వృద్ధి సాధించిందని చెబుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ స్వంత పన్ను ఆదాయం 3.22 శాతం తగ్గిపోవడం ఆర్థిక వ్యవస్థలో తీవ్ర సంక్షోభాన్ని...
మహిళపై అసభ్య పోస్టులు..
16-05-2026 03:50 PM
జేబి శ్రీనివాస్ అనుచరుడిగా పేర్కొంటున్న మాచర్ల రఘురాం మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
పెన్నా నదిలో ఇసుక దందాపై కలెక్టర్కు ఫిర్యాదు
16-05-2026 03:46 PM
పెన్నా నది పరిరక్షణతో పాటు గ్రామస్తుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు.
చీడిగ లారీ ప్రమాదం హృదయవిదారకం
16-05-2026 03:42 PM
సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక వైయస్ఆర్సీపీ నాయకులతో కలిసి కన్నబాబు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో రైల్వే సమస్యలు పరిష్కరించాలి
16-05-2026 03:35 PM
డిజిటల్ విద్య, సైబర్ భద్రత రంగాల్లో తిరుపతిని జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడంలో నేషనల్ ఆఫ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ...
శ్రీవాణి టికెట్లలో భారీ అక్రమాలు
16-05-2026 03:30 PM
టిటిడి పెద్దలు చేస్తున్న అరాచకం, అవినీతి, అసత్యాలకు ఇది నిదర్శనమని విమర్శించారు. టిటిడి చేత మాయమాటలు మాట్లాడిస్తున్నారని, “నా కులదైవం” అని చెప్పుకునే చంద్రబాబు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్...
ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?
16-05-2026 03:26 PM
ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టేనని మండిపడ్డారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ చార్జీలు తక్షణం తగ్గించాలి
16-05-2026 03:18 PM
చంద్రబాబు కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలో అట్టడుగున ఉన్న ఏపీ.. పెట్రోల్, డీజిల్ ధరల్లో దేశంలో అగ్రభాగాన నిలిచింది. లీటర్ పెట్రోల్ రూ.113.62, లీటర్...
పొగాకు రైతులను ఆదుకోవాలి..
16-05-2026 02:04 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మార్క్ఫెడ్ ద్వారా రూ.300 కోట్లు వెచ్చించి రైతుల వద్ద క్వింటా రూ.38 వేల వరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉపాధి శ్రామికుల దుర్మరణం బాధాకరం
16-05-2026 01:51 PM
ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ విపరీతంగా మద్యం సేవించి వాహనం నడిపినట్టు వస్తున్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు.
15-05-2026
బిల్లుల కక్కుర్తి వల్లే ఉండవల్లిలో స్టీల్ బ్రిడ్జి కుంగింది
15-05-2026 06:53 PM
ఇవాళ ఉదయమే నిర్మాణ కంపెనీ ఈ వంతెన కుంగలేదని చెప్పింది. సాయంత్రానికి మాట మార్చి నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అమరావతిలో పనులు
చంద్రబాబు రూల్స్ పెడతాడు.. పాటించడు
15-05-2026 06:17 PM
చంద్రబాబు, లోకేష్లకు కొన్ని సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం లేకుండా పోయిందని, పారిశ్రామికవేత్తల ముందు రాష్ట్రం పరువు తీస్తున్నారని గుడివాడ అమర్నాథ్ చెప్పారు
తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు ‘జల దాసోహం’
15-05-2026 05:09 PM
మహానేత వైయస్సార్, ఆ తర్వాత వైయస్ జగన్ గారు పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి స్థాయి ఎత్తుతో, 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేలా పనులు చేపట్టారు.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
15-05-2026 04:37 PM
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగికి తొలగించిన కాలును కుక్క తిన్న ఘటన అమానవీయమని వైయస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం సానుకూల స్పందన
15-05-2026 04:23 PM
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగితే స్థానిక చెరకు రైతులకు మళ్లీ ఊతం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.
ఇంధనం, విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
15-05-2026 02:24 PM
140 కోట్ల మంది భారతీయులు ఇంధనం, విద్యుత్ వినియోగంలో పొదుపు పాటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గుతుందని భూమన అన్నారు. వైయస్ఆర్సీపీ తరఫున తాము కూడా పొదుపు చర్యలను పాటిస్తున్నామని చెప్పారు.
గోదావరి డెల్టాకు జీవం పోసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్
15-05-2026 02:06 PM
వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని తరతరాలు గుర్తుంచుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాపు రైతులపై అక్రమ కేసులు పెట్టడం దారుణం
15-05-2026 02:04 PM
కూటమి ప్రభుత్వంలో పోలీసులు కూడా ఇలాంటి ఘటనలపై లోలోపల బాధపడుతున్నారని అన్నారు. “30 ఏళ్లు నీకు జెండా మోసిన కాపులపైనే దాడులు చేయిస్తావా?” అంటూ ధూళిపాళ్ల నరేంద్రను ప్రశ్నించారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »