స్టోరీస్

27-02-2026

27-02-2026 12:30 PM
చర్చ జరిగే వరకు తమ డిమాండ్‌పై పట్టుబడతామని, సభలోనూ బయటా పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి స్పష్టం చేశారు.
27-02-2026 12:10 PM
రాష్ట్ర బడ్జెట్‌పై కూడా సభలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
27-02-2026 11:51 AM
ప్రజలకు ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సభలో సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

26-02-2026

26-02-2026 07:47 PM
సీఎం, నీటిపారుదలశాఖ మంత్రి ఇద్దరు నాయుడు బ్రదర్స్ కలిసి... ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నాటకాలు ఆడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో చంద్రబాబు నానా తంటాలు పడుతూ క్యాట్ వాక్ లు చేస్తున్నాడు....
26-02-2026 07:42 PM
తూర్పు గోదావ‌రి జిల్లా అంత‌ర్వేదిలో ల‌క్ష్మీ నారాయ‌ణ స్వామి ర‌థానికి దుండగులు నిప్పంటిస్తే క‌ళ్యాణోత్స‌వం స‌మ‌యానికి కొత్త ర‌థం త‌యారు చేయించి ఇస్తాన‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ అత్యాధునిక...
26-02-2026 07:35 PM
తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపిస్తూ, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం, జగన్‌గారిపై బురద చల్లి, చివరకు దేవ దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు చేసిన కుట్రలు, తిరుమల సొమ్మును...
26-02-2026 03:44 PM
ఇకపై పార్టీకి విధేయురాలిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జెండా...
26-02-2026 02:23 PM
దాడి ఘటనలో పాల్గొన్నవారితో పాటు వారికి సహకరించిన పోలీసుల వీడియోలను సేకరిస్తున్నామని చెప్పారు. బాధ్యతలు నిర్వర్తించకపోవడం కూడా నేరమేనని, దాడి జరుగుతున్నప్పుడు అడ్డుకోని వారిని కూడా నిందితులుగా
26-02-2026 12:54 PM
ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ.35 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని క‌ల్ప‌ల‌తారెడ్డి ఆక్షేపించారు
26-02-2026 12:42 PM
తెలంగాణ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నారా లేదా అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
26-02-2026 12:31 PM
800 అడుగుల లోపు నీటిని సీమ వాటాగా తీసుకురావడానికి గత ప్రభుత్వ హయాంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు రాయల‌సీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ప్రారంభించారని, దాదాపు 80 శాతం పనులు
26-02-2026 12:22 PM
రాయల‌సీమ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులను కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
26-02-2026 12:16 PM
అనంతరం మంత్రి ఇచ్చిన సమాధానంపై  ఆయ‌న అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయల‌సీమ నీటి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని  కోరారు.
26-02-2026 12:08 PM
రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు నిలిపివేయడం వల్ల ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని, సీమ లిఫ్ట్‌ ప్రాజెక్టును ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు
26-02-2026 11:51 AM
నెల్లూరు న‌గ‌రంలోని విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ మహోత్సవంలో నూతన వధూవరులు సిద్ధు – సుష్మా, ప్రతుల్య రెడ్డిలను ఆయన ఆశీర్వదించారు

25-02-2026

25-02-2026 10:01 PM
ప్రకాశం జిల్లాకు జరిగిన ప్రతి మేలు వైయస్ జగన్ హయాంలోనే జరిగింది. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్ కంపెనీ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం వంటివి వైయస్. జగన్ చొరవ వల్లే సాధ్యమయ్యాయి. "వ్యవసాయం దండగ" అన్న...
25-02-2026 09:57 PM
కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
25-02-2026 07:02 PM
 అసత్యాల మూల విరాట్‌ చంద్రబాబుకు మరో ఇద్దరు అసత్యాల కిరీటధారులు తోడయ్యారు. ఒకరు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆయన... ఫర్ఫార్మెన్స్‌ చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది.  రోజుకొక మాట, పూటకొక వేషం వేస్తూ...
25-02-2026 05:36 PM
1996 వరకు ఆల్మ‌ట్టి కేవలం ఒక ఆనకట్ట మాత్రమే. అప్పటికి 506 అడుగులుగా ఉన్నఈ ప్రాజెక్టు ఎత్తు తర్వాత 519.6 మీటర్లకు పెరిగింది. అప్పట్లో నేను దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నానని, దేవెగౌడను ప్రధానిగా చేశానని...
25-02-2026 05:18 PM
ఉదయం 10 గంటలకు నెల్లూరు చేరుకుని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ ఛైర్మన్ కొండూరు అజ‌య్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు.
25-02-2026 04:56 PM
కల్తీ పాలు తాగి కనకరత్నం (80) అనే వృద్ధురాలు చనిపోతే ఆమెను మృతుల జాబితాలో చేర్చలేదు. కల్తీ పాల బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందకపోవడంతో, వారు ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోంది...
25-02-2026 04:48 PM
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా డయేరియాతో అమాయక ప్రజలు మరణించడం చంద్రబాబు అసమర్థ పాలనకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
25-02-2026 03:16 PM
నగర పాలక సంస్థ పాలన కూటమి ప్రభుత్వంలో పూర్తిగా గాడి తప్పిందని మేయర్ ఆరోపించారు. గత ఏడాది నుంచి తమ దృష్టికి వచ్చిన సమస్యలను కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. నగరంలో పారిశుధ్య...
25-02-2026 01:28 PM
శ్రీకాకుళంలో వాటర్ లీకేజీ కారణంగా డయేరియా వచ్చిందని చెప్పడం దారుణమని, డ్రైనేజ్ కలిసిన నీటిని సరఫరా చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
25-02-2026 01:26 PM
పోర్టుల అనుసంధానం వల్లనే రహదారుల అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వంలో 50–60 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 5 శాతం కూడా జరగలేదని విమర్శించారు
25-02-2026 12:45 PM
ప్రతి మహిళకు నెలకు రూ.1500, అంటే ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని పేర్కొన్నారు. భారీగా ప్రకటనలు ఇచ్చినా, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఆడబిడ్డ నిధి పథకం అమలు ఊసే...
25-02-2026 12:38 PM
దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం...
25-02-2026 12:29 PM
అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను తెలుసుకుంటారు.
25-02-2026 07:48 AM
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్‌ జగన్‌ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది.

24-02-2026

24-02-2026 09:30 PM
తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో...

Pages

Back to Top