Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అబద్ధాల సామ్రాట్.. అసత్యాల కిరీటధారి చంద్రబాబే
రాయలసీమకు నీటి కష్టం
రేపు నెల్లూరు పర్యటనకు వైయస్ జగన్
కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి
డయేరియా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కూటమి నేతలు డైవర్ట్ పాలిటిక్స్
రాష్ట్రంలో కల్తీ మాఫియా విజృంభిస్తోంది
పోర్టుల ఖర్చులపై ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోంది
మూడు బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డ నిధి ఊసేలేదు
వేంపల్లె మండలంలో భక్తి వైభవం
స్టోరీస్
25-02-2026
అబద్ధాల సామ్రాట్.. అసత్యాల కిరీటధారి చంద్రబాబే
25-02-2026 07:02 PM
అసత్యాల మూల విరాట్ చంద్రబాబుకు మరో ఇద్దరు అసత్యాల కిరీటధారులు తోడయ్యారు. ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన... ఫర్ఫార్మెన్స్ చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది. రోజుకొక మాట, పూటకొక వేషం వేస్తూ...
రాయలసీమకు నీటి కష్టం
25-02-2026 05:36 PM
1996 వరకు ఆల్మట్టి కేవలం ఒక ఆనకట్ట మాత్రమే. అప్పటికి 506 అడుగులుగా ఉన్నఈ ప్రాజెక్టు ఎత్తు తర్వాత 519.6 మీటర్లకు పెరిగింది. అప్పట్లో నేను దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నానని, దేవెగౌడను ప్రధానిగా చేశానని...
రేపు నెల్లూరు పర్యటనకు వైయస్ జగన్
25-02-2026 05:18 PM
ఉదయం 10 గంటలకు నెల్లూరు చేరుకుని, స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు.
కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి
25-02-2026 04:56 PM
కల్తీ పాలు తాగి కనకరత్నం (80) అనే వృద్ధురాలు చనిపోతే ఆమెను మృతుల జాబితాలో చేర్చలేదు. కల్తీ పాల బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందకపోవడంతో, వారు ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోంది...
డయేరియా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
25-02-2026 04:48 PM
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా డయేరియాతో అమాయక ప్రజలు మరణించడం చంద్రబాబు అసమర్థ పాలనకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కూటమి నేతలు డైవర్ట్ పాలిటిక్స్
25-02-2026 03:16 PM
నగర పాలక సంస్థ పాలన కూటమి ప్రభుత్వంలో పూర్తిగా గాడి తప్పిందని మేయర్ ఆరోపించారు. గత ఏడాది నుంచి తమ దృష్టికి వచ్చిన సమస్యలను కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. నగరంలో పారిశుధ్య...
రాష్ట్రంలో కల్తీ మాఫియా విజృంభిస్తోంది
25-02-2026 01:28 PM
శ్రీకాకుళంలో వాటర్ లీకేజీ కారణంగా డయేరియా వచ్చిందని చెప్పడం దారుణమని, డ్రైనేజ్ కలిసిన నీటిని సరఫరా చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
పోర్టుల ఖర్చులపై ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోంది
25-02-2026 01:26 PM
పోర్టుల అనుసంధానం వల్లనే రహదారుల అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వంలో 50–60 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 5 శాతం కూడా జరగలేదని విమర్శించారు
మూడు బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డ నిధి ఊసేలేదు
25-02-2026 12:45 PM
ప్రతి మహిళకు నెలకు రూ.1500, అంటే ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని పేర్కొన్నారు. భారీగా ప్రకటనలు ఇచ్చినా, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఆడబిడ్డ నిధి పథకం అమలు ఊసే...
వేంపల్లె మండలంలో భక్తి వైభవం
25-02-2026 12:38 PM
దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం...
పులివెందులలో వైయస్ జగన్ రెండో రోజు పర్యటన
25-02-2026 12:29 PM
అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను తెలుసుకుంటారు.
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం
25-02-2026 07:48 AM
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది.
24-02-2026
చంద్రబాబుది ‘డెయిరీ మాఫియా’
24-02-2026 09:30 PM
తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో...
కష్టాలు వింటూ.. అక్కున చేర్చుకుంటూ..
24-02-2026 09:07 PM
ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి సంబంధించి ఎంపీ వైయస్ అవినాష్రెడ్డితో మాట్లాడి పరిష్కారం చూపాలని సూచించారు
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
24-02-2026 07:25 PM
జమండ్రిలో కల్తీ పాలతో జరిగిన మరణాలు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, కల్తీ పాలు తాగి ఐదురుగు చనిపోయి, వందల మంది ఆస్పత్రిపాలైనా ఇప్పటికీ సంబంధిత అధికారులు ఒక్కరిపైనయినా చర్య...
హెరిటేజ్ కోసమే అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ డ్రామా
24-02-2026 07:17 PM
వైయస్సార్ హయాంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడానికి మరియు ఏడు కొండల పవిత్రతను కాపాడటానికి జీవో నెం. 746, 747లను తీసుకొస్తే.. దానిపైనా సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు
పులివెందుల చేరుకున్న వైయస్ జగన్
24-02-2026 05:17 PM
వైయస్ఆర్ జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు.
కూటమి పాలనలో కల్తీ నిత్యకృత్యం
24-02-2026 04:53 PM
రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాల సరఫరా ఘటనలో అధికారికంగా ఇప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 19 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి చేరకుండానే ఒకరు చనిపోయారు....
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మోకాలాడ్డు
24-02-2026 04:47 PM
గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని
ఆర్డీటీ పరిరక్షణకు ‘పోస్టు కార్డు’ ఉద్యమం
24-02-2026 01:26 PM
ఆర్డీటీ సంస్థ మూతపడే స్థితిలో ఉందని కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే 2025 ఏప్రిల్ నుంచే ఆర్డీటీ సంస్థకు చెందిన అకౌంట్లు ఫ్రీజ్...
జోగి రమేష్ను పరామర్శించిన ధర్మాన కృష్ణదాస్
24-02-2026 12:04 PM
రాజకీయాల్లో భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రోజుకు నలుగురిపై అత్యాచారాలు జరుగుతున్నాయి
24-02-2026 11:03 AM
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలపై నేరాలు దాదాపు 10 శాతం పెరిగాయని, అలాగే హోంమంత్రి ఇన్చార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళలపై నేరాలు అధికమయ్యాయని విమర్శించారు
పల్నాడులో మరోసారి రెచ్చిపోయిన పచ్చమూకలు
24-02-2026 10:51 AM
గ్రామంలో వరుస దాడులు జరుగుతుండటం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
23-02-2026
హెరిటేజ్ కోసమే చంద్రబాబు ‘కల్తీ’ డ్రామా
23-02-2026 10:11 PM
కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదం గొప్పతనాన్ని తగ్గించే వ్యాఖ్యలు చేస్తూ... దేవదేవుడి మీద రాజకీయ చర్చలు చేయడానికి ఉన్న ఆసక్తి, తాము చేస్తున్న తప్పులను సరిదిద్దు కోవడంపై మాత్రం ఉండడం లేదు. హెరిటేజ్...
రాయలసీమ లిప్టు సాధనే ధ్యేయం
23-02-2026 07:53 PM
నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే...
అసెంబ్లీలో లడ్డూ అవినీతిని డైవర్ట్ చేసే కుట్ర
23-02-2026 07:47 PM
కల్తీ నెయ్యి పేరుతో తిరుమల లడ్డూ వ్యవహారంలో జరిగిన తెరవెనుక బాగోతాలను వైయస్ఆర్సీపీ బయటపెడుతుందనే భయంతోనే దానిపై చర్చకు వైయస్ఆర్సీపీ పట్టుబడితే ఇన్నాళ్లూ కూటమి ప్రభుత్వం భయంతో పారిపోతూ వచ్చింది....
టీటీడీకి కేజీ రూ.658. అదే ప్రజలకు కేజీ రూ.560
23-02-2026 07:40 PM
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై మండలిలో చర్చ కోరాం. లడ్డూ మీద ప్రభుత్వం వేసిన అపవాదులపై 26వ తేదీన చర్చ చేపట్టాలని బీఏసీలో నిర్ణయించాం
రాజమండ్రిలో ‘కల్తీపాల’ మరణ మృదంగం
23-02-2026 07:34 PM
రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో 5 మంది చనిపోగా.. వివిధ ఆసుపత్రులలో ఉన్న వారికి కూడా సరైన చికిత్స అందడం లేదని వైయస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు
అంబటి రాంబాబు ఇంటిపై దాడి బాధాకరం
23-02-2026 02:29 PM
మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు.
సభ్యుల హక్కులను కాపాడాలి
23-02-2026 01:17 PM
పోడియం వద్ద తాను చెప్పులు వేసుకుని వెళ్లినట్లు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్నాం. సభ ప్రొసీడింగ్స్ మొత్తం రికార్డు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు కవరేజ్ ఇవ్వడం సరికాదు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »