స్టోరీస్

30-01-2026

30-01-2026 07:41 PM
 వైయ‌స్ఆర్‌సీపీని, జగన్‌గారిని అదేపనిగా నిందిస్తూ తిరుమలలో వాడిన నెయ్యిపై ఇన్నాళ్లూ కూటమి నేతలు చేసిన విషప్రచారం పచ్చి అబద్ధమని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (...
30-01-2026 06:19 PM
సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌ లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ, తమ పార్టీని నిందిస్తూ గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శితో పాటు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు.
30-01-2026 06:13 PM
శ్రీశైలంలో క‌రివేన బ్రాహ్మ‌ణ స‌త్రంపై దాడి యావ‌త్ హిందూ స‌మాజాన్ని అవ‌మానించ‌డ‌మే. శ్రీశైలం దివ్యక్షేత్రాన‌కి వ‌చ్చే భ‌క్తుల‌కు అన్న‌దానం చేయాల‌న్న సంక‌ల్పంతో బ్రాహ్మ‌ణులంతా క‌లిసి 1889లో క‌రివేన స‌...
30-01-2026 03:40 PM
రాజకీయ మార్పు యువతతోనే సాధ్యమని పేర్కొంటూ, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. యువతను కేవలం ఓటర్లుగా కాకుండా, భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా
30-01-2026 03:15 PM
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో “వైయస్ఆర్ నేతన్న నేస్తం” పథకం ద్వారా ప్రతి నేతన్న కుటుంబానికి సంవత్సరానికి రూ.24,000 ఆర్థిక భరోసా...
30-01-2026 02:43 PM
కేవలం తిరుమల తిరుపతి మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఉన్న దేవస్ధానాలన్నింటిలోనూ ఈ రకమైన దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అన్నవరంలో స్వామి వారి ప్రసాదం విక్రయ కేంద్రంలో...
30-01-2026 02:38 PM
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నేతలు దుష్ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని...
30-01-2026 02:30 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజల పక్షాన ఆయన చేస్తున్న పోరాటాలను గుర్తించి కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం అభినందనీయమన్నారు
30-01-2026 02:23 PM
జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టడానికి తన జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ ఈ దేశ పురోగమనానికి ఎప్పుడూ ఓ దిక్సూచిగా నిలుస్తారని కొనియాడారు.
30-01-2026 02:14 PM
స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారిపై యుద్ధం చేయ‌డ‌మే కాకుండా దేశంలో వేళ్లూనుకుని ఉన్న‌ అస్ప్ర‌శ్య‌త నివార‌ణ కోసం దీన‌జనోద్ధ‌ర‌ణ కోసం గాంధీజీ పోరాటం చేసి విజ‌యం సాధించారు
30-01-2026 01:15 PM
నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
30-01-2026 01:04 PM
రైతులను, వర్తకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆర్‌బీకేల ద్వారా ఈ-ఫార్మ్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారని సర్వే పేర్కొంది. రైతులకు అండగా నిలిచిన ఆర్‌బీకేలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని...
30-01-2026 12:53 PM
గుంటూరులోని చిల్లి సెంటర్ వద్ద “ఇది నెయ్యే కాదు” అంటూ అబద్ధాలతో కూడిన ఫ్లెక్సీని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ, ఆ ఫ్లెక్సీ ముందు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి...
30-01-2026 12:25 PM
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
30-01-2026 12:20 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్ర అపనిందలు మోపారని ఆరోపించారు
30-01-2026 09:52 AM
‘నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి రాజకీయాల్లో ఎదిగాను. నా ఎదుగుదల తట్టుకోలేక ఆయన నన్ను జైళ్లకు పంపుతూ ఉంటారు. 2014లో నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. తను ముఖ్యమంత్రి అయ్యారు.
30-01-2026 09:45 AM
 తిరుమలకు నెయ్యి సరఫరాకు సంబంధించి, భోలే బాబా డెయిరీపై ఆరోపణలు చేశారు. మరి ఆ డెయిరీ ఎప్పుడు, ఎవరి హయాంలో వచ్చింది?. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే భోలే బాబా డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదించింది....
30-01-2026 09:42 AM
పుట్టినరోజు వేడుకల సందర్భంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించినందుకే ఖమ్మం జిల్లాలోని వైయ‌స్ఆర్‌సీపీ అభిమానులపై ఏకంగా 11 మందిపై క్రిమినల్ కేసులు పెట్టి, అందులో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్‌కు పంపినట్లు...

29-01-2026

29-01-2026 06:41 PM
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైయస్‌ఆర్‌సీపీ పాలనలో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు వైయస్‌ జగన్‌ నేరుగా అందించారు. మొత్తం అప్పులు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. కానీ కూటమి ప్రభుత్వం...
29-01-2026 06:30 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో వరుస అపచారాలు, దొంగతనాలు, తొక్కిసలాటలో భక్తుల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 18 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన...
29-01-2026 06:24 PM
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ అండ్‌ కో చేసిన ప్రచారమంతా అబద్దమని తేలిపోయింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని, సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన...
29-01-2026 06:17 PM
ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవడానికి పంచాయ‌తీరాజ్‌ విభాగం మరింత క్రియాశీలకంగా పనిచేయాలని...
29-01-2026 05:44 PM
ఈ సమస్యలపై తమ వినతిపత్రాన్ని వైయస్ జగన్‌కు అందజేసిన రైతులు, పొగాకు సాగుపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని...
29-01-2026 05:40 PM
ఈ కేసులో తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు జరిపి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి రక్షణ కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.
29-01-2026 04:08 PM
 సీబీఐ, సిట్‌ ఛార్జిషీట్‌లో లేని అంశాలను పోస్టర్ల రూపంలో ప్రచారం చేయడం చట్టవిరుద్ధం, దీనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. అంతే కాకుండా ఈ అంశంపై హైకోర్టులో న్యాయపోరాటం చేయడానికి వైయస్‌ఆర్‌...
29-01-2026 04:02 PM
మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయపరమైన నేరం లేదని తేలిందన్న భూమన.. సిట్ ఛార్జి షీట్ లో టీటీడీ అధికారులు, సాంకేతిక నిపుణులు కుమ్మక్కయ్యారని చెప్పిన విషయాన్ని గుర్తు  చేశారు.
29-01-2026 03:57 PM
రాయలసీమ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని అన్నారు. సీమ ప్రజల సాగు, త్రాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వెనుక నుండి నీటిని తరలించే ఏర్పాట్లు చేశారని తెలిపారు
29-01-2026 03:39 PM
లడ్డూ తయారీకి వాడిన నెయ్యి మీద దుష్ప్రచారం చేసి కోట్లాది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ దెబ్బ తీశారని, అందువల్ల వారి పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పార్టీ కేంద్ర...
29-01-2026 03:03 PM
ఈ నిర‌స‌న కార్యక్రమంలో శాసన మండలి విప‌క్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల‌ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా పార్టీ అధ్య‌క్షుడు కెకె రాజు, అన‌కాప‌ల్లి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ...
29-01-2026 12:50 PM
స్వయాన ప్రజాప్రతినిధులే మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగినైన బాధితురాలు, గత ఒకటిన్నర...

Pages

Back to Top