స్టోరీస్

29-01-2026

29-01-2026 03:57 PM
రాయలసీమ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని అన్నారు. సీమ ప్రజల సాగు, త్రాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వెనుక నుండి నీటిని తరలించే ఏర్పాట్లు చేశారని తెలిపారు
29-01-2026 03:39 PM
లడ్డూ తయారీకి వాడిన నెయ్యి మీద దుష్ప్రచారం చేసి కోట్లాది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ దెబ్బ తీశారని, అందువల్ల వారి పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పార్టీ కేంద్ర...
29-01-2026 03:03 PM
ఈ నిర‌స‌న కార్యక్రమంలో శాసన మండలి విప‌క్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల‌ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా పార్టీ అధ్య‌క్షుడు కెకె రాజు, అన‌కాప‌ల్లి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ...
29-01-2026 12:50 PM
స్వయాన ప్రజాప్రతినిధులే మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగినైన బాధితురాలు, గత ఒకటిన్నర...
29-01-2026 12:46 PM
గ్రామస్థాయి నుంచే పార్టీని మరింత బలపర్చాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ , ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్...
29-01-2026 11:17 AM
అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి గారు ప్రజల దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో రూ.18 కోట్ల నిధులు మంజూరు చేసి త్రాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి, పనులు
29-01-2026 11:12 AM
గత ఆరేళ్లుగా రేకుల ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్న అమాన్‌కు చెందిన ఇంటిపై శుక్రవారం ఉదయం నుంచి అధికారుల వేధింపులు మొదలయ్యాయి.
29-01-2026 09:38 AM
నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్‌ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్‌ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన...

28-01-2026

28-01-2026 06:40 PM
ఒక మహిళ మీ వద్దకు వచ్చి… మీ ఎమ్మెల్యే నన్ను వేధిస్తున్నాడు, న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే కూడా స్పందించరా చంద్ర‌బాబు? ఇదేనా మీ 40 సంవత్సరాల అనుభవం? ఇదేనా మహిళా లోకానికి మీ దృష్టిలో ఉన్న విలువ?.
28-01-2026 06:32 PM
ఇప్ప‌టికైనా రైల్వే కోడూరు జ‌న‌సేన‌ ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్ మీద కేసు న‌మోదు చేసి త‌క్ష‌ణం అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై త‌క్ష‌ణం సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి స్పందించాలి. పేకాట శిబిరాలు...
28-01-2026 05:25 PM
రైతుకు గిట్టుబాటు ధర లేక ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నారని, ఇప్పుడు యూరియా కూడా దొరకకపోవడం అన్నదాతలపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి పరాకాష్ట అని అన్నారు.
28-01-2026 05:21 PM
అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు రూ.14 లక్షల కోట్ల దోపిడీకి తెరలేపారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు లెక్కల ప్రకారమే ఎకరాకు 2,800 గజాలు, ఒక్కో గజం లక్ష రూపాయల విలువ ఉంటే, ఎకరానికి...
28-01-2026 04:32 PM
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని, సంక్షేమ పథకాలు నిలిచిపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మళ్లీ...
28-01-2026 04:26 PM
విశాఖపట్నంలో రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. దాన్ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఎంపీ భరత్ చేస్తున్న భూదోపిడీకి వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్దమైంది...
28-01-2026 04:05 PM
 మన హయాంలో 5 ఏళ్లలో, రెండేళ్లు కోవిడ్‌ వంటి సంక్షోభం ఉన్నా, మనం చేసిన అప్పు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. ఆ అప్పులో వివిధ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు...
28-01-2026 03:56 PM
బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలపరచాలని, ప్రజలతో నిరంతరం అనుసంధానంగా ఉండాలని ఆయన సూచించారు. వైయస్ జగన్ గారి నాయకత్వం, సంక్షేమ పాలనను ప్రజల్లోకి మరింత బలంగా...
28-01-2026 03:47 PM
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానించేలా ప్రవర్తించిన కీచక ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
28-01-2026 03:17 PM
ఎమ్మెల్సీ చంద్రగిరి యేసు రత్నం  మాట్లాడుతూ, మైనారిటీ వర్గాల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
28-01-2026 02:54 PM
గ్రావెల్‌, మట్టితో సంపద సృష్టించుకోమని మీరే చెప్పారా చంద్రబాబు నాయుడు గారు..? అని ఉషాశ్రీ‌చ‌ర‌ణ్‌ ప్రశ్నించారు. పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత పూర్తిగా బరితెగించి, ఎలాంటి అడ్డు అదుపు లేకుండా
28-01-2026 02:17 PM
బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. అధికార బలంతో తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని,
28-01-2026 02:11 PM
జోగి రమేష్‌కు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఆయనపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పార్టీ చట్టపరంగా
28-01-2026 12:26 PM
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వ్యక్తుల కుటుంబాలకు కూడా వైయ‌స్‌ జగన్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పోస్టు పెట్టారు.  
28-01-2026 12:22 PM
విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా భూదోపిడీకి పాల్పడుతోందని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
28-01-2026 11:28 AM
ఇందులో పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.    
28-01-2026 11:25 AM
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి కూటమి నేత కిరణ్‌ రాయల్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ నజీర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి వాసంశెట్టి సుభాష్‌, కూటమి మద్దతుదారు జానీ మాస్టర్...

27-01-2026

27-01-2026 06:44 PM
ఇటీవలే మంత్రి సంధ్యారాణి పీఏ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగినిని దారుణంగా లోబరుచుకొని వేధించిన ఘటన చూశాం. ఆ మహిళకు న్యాయం జరుగుతుందేమో అనుకున్నాం. కానీ నిందితురాలు జైల్లో ఉంది, నిందితుడు మాత్రం స్వేచ్ఛగా...
27-01-2026 06:40 PM
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో నిత్యం కంప చెట్లు తొలగించడం, నీళ్లు తోడే పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఆ పనులకు దండిగా బిల్లులు చెల్లిస్తున్నారు. అంతకు మించి జరుగుతున్నదంతా అబద్ధం.
27-01-2026 06:11 PM
రాజకీయ కక్షతో పెట్టే తప్పుడు కేసులకు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కేసులను ధైర్యంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాలని సూచించారు
27-01-2026 04:41 PM
“మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడేలా చట్టబద్ధ హామీలు బిల్లులో చేర్చితే మేము మద్దతు ఇస్తాం”
27-01-2026 03:37 PM
“ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, ప్రజలందరూ సంతోషంగా జీవించాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే” అని డాక్టర్ సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి...

Pages

Back to Top