స్టోరీస్

31-01-2026

31-01-2026 12:15 PM
పూజల అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గారు, ఎస్ఈసీ సభ్యులు శ్రీ గిరిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను అపఖ్యాతికి...
31-01-2026 12:10 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వరుసగా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తోందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.
31-01-2026 12:06 PM
తిరుమల లడ్డు వ్యవహారంపై జరిగిన అపవాదులు తొలగిన నేపథ్యంలో స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు
31-01-2026 12:02 PM
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై జరిగిన విషప్రచారంపై వాస్తవాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, స్వామివారిపై జరిగిన అపవాదు తొలగినందుకు కృతజ్ఞతగా కోడుమూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో
31-01-2026 11:28 AM
ఆలయ ధ్వజస్తంభం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆయన మాట్లాడుతూ..లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన విమర్శలు పూర్తిగా అవాస్తవమని ఇప్పటికే స్పష్టమైందన్నారు. వైయ‌స్ఆర్...
31-01-2026 11:22 AM
తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కావాలనే చేసిన అసత్య ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన దుష్ప్రచారాలు పూర్తిగా అబద్ధమని
31-01-2026 11:16 AM
తిరుమల లడ్డు అంశంలో జరిగిన తప్పుడు ప్రచారాలు పూర్తిగా అబద్ధమని తేలిన నేపథ్యంలో, ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా సద్బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.
31-01-2026 11:11 AM
కూటమి నేతలు భక్తుల మనోభావాలకు క్షమాపణ చెప్పాలని, ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకూడదని డిమాండ్ చేశారు.
31-01-2026 11:00 AM
ఈ సందర్భంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని, కోట్లాది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడం అత్యంత అనుచితమని ఆవేదన వ్యక్తం చేశారు.
31-01-2026 10:57 AM
స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, తమ నివాసం వద్దనే శ్రీ వేంకటేశ్వర స్వామికి పరిహార పూజలు నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు
31-01-2026 10:32 AM
రాజకీయాల కోసం దేవుడినే వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని అన్నారు. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని సీబీఐ నివేదిక స్పష్టంగా తేల్చినా, కూటమి నేతలు ఇప్పటివరకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోవడం మరింత...
31-01-2026 10:23 AM
సీబీఐ నివేదిక వెలువడిన తర్వాత కూడా నిజాలను అంగీకరించకుండా, ఫ్లెక్సీలు, దుష్ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మరో కుట్రగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. పాపం మీద పాపం చేస్తూ తిరుమల...
31-01-2026 10:18 AM
లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబొ­రేటరీలు శాస్త్రీయంగా నిర్ధారించగా.. అదే విషయాన్ని సీబీఐ సైతం తాజాగా చార్జ్‌షీట్‌లో స్పష్టం చేయడం తెలిసిందే...
31-01-2026 10:14 AM
ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన కుటుంబ సభ్యుల వ్యవహారం కావడంతో రౌడీయిజం చేసి, మరీ ఈ అంశాన్ని ఆమోదించేందుకు సిద్ధమైంది. రౌడీయిజం బయటకు పొక్కకుండా ఉండేందుకు...
31-01-2026 10:09 AM
కారును అడ్డుకుని విడదల రజినీపై దాడికి యత్నించారు. ఆమె కారును కూడా ధ్వంసం చేసేందుకు యత్నించగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. 

30-01-2026

30-01-2026 07:57 PM
2009 లో వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి గారి హ‌ఠాన్మ‌ర‌ణం త‌రువాత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన వైయ‌స్ జ‌గ‌న్ గారు నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. ప్రజా సంకల్ప పాద‌యాత్ర ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌...
30-01-2026 07:53 PM
2024 సెప్టెంబరులో తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న  సీఎం చంద్రబాబు  వ్యాఖ్యలతోనే వివాదం మొదలైంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి విచారణ జరిపించాలని...
30-01-2026 07:49 PM
 చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 సెప్టెంబరు 17న కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఈ కుట్రకు చంద్రబాబు నాంది పలికారు.
30-01-2026 07:41 PM
 వైయ‌స్ఆర్‌సీపీని, జగన్‌గారిని అదేపనిగా నిందిస్తూ తిరుమలలో వాడిన నెయ్యిపై ఇన్నాళ్లూ కూటమి నేతలు చేసిన విషప్రచారం పచ్చి అబద్ధమని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (...
30-01-2026 06:19 PM
సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌ లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ, తమ పార్టీని నిందిస్తూ గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శితో పాటు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు.
30-01-2026 06:13 PM
శ్రీశైలంలో క‌రివేన బ్రాహ్మ‌ణ స‌త్రంపై దాడి యావ‌త్ హిందూ స‌మాజాన్ని అవ‌మానించ‌డ‌మే. శ్రీశైలం దివ్యక్షేత్రాన‌కి వ‌చ్చే భ‌క్తుల‌కు అన్న‌దానం చేయాల‌న్న సంక‌ల్పంతో బ్రాహ్మ‌ణులంతా క‌లిసి 1889లో క‌రివేన స‌...
30-01-2026 03:40 PM
రాజకీయ మార్పు యువతతోనే సాధ్యమని పేర్కొంటూ, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. యువతను కేవలం ఓటర్లుగా కాకుండా, భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా
30-01-2026 03:15 PM
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో “వైయస్ఆర్ నేతన్న నేస్తం” పథకం ద్వారా ప్రతి నేతన్న కుటుంబానికి సంవత్సరానికి రూ.24,000 ఆర్థిక భరోసా...
30-01-2026 02:43 PM
కేవలం తిరుమల తిరుపతి మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఉన్న దేవస్ధానాలన్నింటిలోనూ ఈ రకమైన దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అన్నవరంలో స్వామి వారి ప్రసాదం విక్రయ కేంద్రంలో...
30-01-2026 02:38 PM
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నేతలు దుష్ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని...
30-01-2026 02:30 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజల పక్షాన ఆయన చేస్తున్న పోరాటాలను గుర్తించి కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం అభినందనీయమన్నారు
30-01-2026 02:23 PM
జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టడానికి తన జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ ఈ దేశ పురోగమనానికి ఎప్పుడూ ఓ దిక్సూచిగా నిలుస్తారని కొనియాడారు.
30-01-2026 02:14 PM
స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారిపై యుద్ధం చేయ‌డ‌మే కాకుండా దేశంలో వేళ్లూనుకుని ఉన్న‌ అస్ప్ర‌శ్య‌త నివార‌ణ కోసం దీన‌జనోద్ధ‌ర‌ణ కోసం గాంధీజీ పోరాటం చేసి విజ‌యం సాధించారు
30-01-2026 01:15 PM
నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
30-01-2026 01:04 PM
రైతులను, వర్తకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆర్‌బీకేల ద్వారా ఈ-ఫార్మ్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారని సర్వే పేర్కొంది. రైతులకు అండగా నిలిచిన ఆర్‌బీకేలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని...

Pages

Back to Top