Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
దుర్గమ్మ సన్నిధిలో మాజీ మంత్రి జోగి రమేష్ సత్యప్రమాణం
కర్నూలు బస్సు ప్రమాదానికి కల్తీ మద్యమే కారణం
బస్సు ప్రమాదంలో చంద్రబాబే మొదటి ముద్దాయి
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రైతు గోడు పట్టని కూటమి ప్రభుత్వం
కర్నూలు బస్సు ప్రమాదానికి నకిలీ మద్యమే కారణం
రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పింది
దోచుకున్నది దాచుకోవడానికే విదేశాలకు చంద్రబాబు, లోకేశ్
వైయస్.జగన్ ప్రభుత్వం లోనే డేటా సెంటర్ ఏర్పాటుకు ఆదానీతో ఒప్పందం
కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం
స్టోరీస్
27-10-2025
దుర్గమ్మ సన్నిధిలో మాజీ మంత్రి జోగి రమేష్ సత్యప్రమాణం
27-10-2025 12:16 PM
నేను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశా. నా కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నా.
కర్నూలు బస్సు ప్రమాదానికి కల్తీ మద్యమే కారణం
27-10-2025 10:13 AM
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించింది. మరోవైపు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు రూ.2, రూ.3 లక్షలకు బెల్టు షాపులు...
బస్సు ప్రమాదంలో చంద్రబాబే మొదటి ముద్దాయి
27-10-2025 10:08 AM
బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్సు దహనం ఘటన దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం కాదు.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, స్వార్ధంతో జరిగిన హత్యలివి. ఈ హత్యల్లో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబు...
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
27-10-2025 10:03 AM
మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
YS Jagan appeals for public vigilance amid cyclone; YSRCP rallies postponed to Nov 4
27-10-2025 09:59 AM
In light of the cyclone situation, the YSR Congress Party has decided to postpone the statewide rallies that were scheduled for October 28 (Tuesday) to November 4, which were planned to protest...
రైతు గోడు పట్టని కూటమి ప్రభుత్వం
27-10-2025 09:41 AM
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినాలేదు. ప్రతికూల పరిస్థితుల మధ్య రైతులు వ్యవసాయం చేస్తుంటే వారికి అండగా నిలిచి...
కర్నూలు బస్సు ప్రమాదానికి నకిలీ మద్యమే కారణం
27-10-2025 09:29 AM
రాష్ట్రంలో వేళాపాలా లేకుండా విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోకుండా మద్యపాన ప్రియుల ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. గుడి, బడి, థియేటర్...
25-10-2025
రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పింది
25-10-2025 06:15 PM
రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కుప్పకూలిపోయింది. మోస్ట్ సీనియర్ అంటూ డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు అత్యంత దారుణమైన, దుర్మార్గ పాలన సాగిస్తున్నాడు. సమకాలీన రాజకీయాల్లో ఇంతటి దరిద్రమైన పరిపాలనను...
దోచుకున్నది దాచుకోవడానికే విదేశాలకు చంద్రబాబు, లోకేశ్
25-10-2025 05:13 PM
క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్స్.. పెర్ఫార్మెన్స్లో వీక్. రాష్ట్రంలో రైతులు అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజల సొమ్ముతో తండ్రీకొడుకులు చంద్రబాబు...
వైయస్.జగన్ ప్రభుత్వం లోనే డేటా సెంటర్ ఏర్పాటుకు ఆదానీతో ఒప్పందం
25-10-2025 05:09 PM
వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆదానీ కంపెనీ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు పునాదులు వేశారు. సబ్సీ కేబుల్ ఏర్పాటుకు సింగపూర్ ప్రభుత్వంతో ఆరోజే చర్చించడం జరిగింది. ప్రజలు వాస్తవాలు గమనించాలి. ఆదానీ...
కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం
25-10-2025 05:03 PM
పీపీపీ విధానం రద్దు చేసే వరకు వైయస్ఆర్సీపీ పోరాడుతుందన్నారు .కార్యక్రమంలో కార్పొరేటర్ ఇషాక్,వైయస్ఆర్సీపీ మున్సిపల్ విభాగం సిటీ వైస్ ప్రెసిడెంట్ కిషోర్ బాబు,యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ధనుబాబు,
అనుభవం లేని సంస్థకు అంబులెన్స్ల బాధ్యత అప్పగిస్తారా?
25-10-2025 04:12 PM
వైయస్ఆర్సీపీ హయాంలో ఆ అంబులెన్సుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాం. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని తమ సంపాదన కోసం వాడుకుంటోంది
ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం
25-10-2025 03:09 PM
108, 104 కాంట్రాక్ట్ను టీడీపీ నేత డాక్టర్ పవన్ కుమార్ డైరెక్టర్ గా ఉన్న భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు కట్టబెట్టడం చూస్తే అర్థమవుతోంది
కోటి సంతకాలతో కూటమి కుట్రలను తిప్పికొడదాం
25-10-2025 01:27 PM
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇది ప్రజా ఉద్యమం కావాలన్నారు. పౌరసమాజం, మేధావులు, ప్రజాసంఘాలు అందరూ కలిసిరావాలని పిలుపు నిచ్చారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రజారోగ్యానికి చేటు
25-10-2025 01:07 PM
కూటమి ప్రభుత్వం కొంత మందికే లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు
24-10-2025
రాష్ట్రంలో కూటమి పెద్దల కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా
24-10-2025 10:59 PM
ప్రజాసమస్యల కన్నా లేని గొప్పలు చెప్పుకోవడానికే కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మద్దతు, రాష్ట్రంలో జనసేనతో అవగాహన ఉంది, ఎవరూ తమను ఏమీ చేయలేరనే ధీమాతో తెలుగుదేశం పార్టీ...
వైయస్ఆర్సీపీ అనుబంధ విభాగాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
24-10-2025 10:52 PM
రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా రామచంద్రారెడ్డి
వైయస్ జగన్కు క్రెడిట్ వస్తుందన్న భయంతోనే అదానీ పేరెత్తలేదు
24-10-2025 10:35 PM
వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ నిర్వహించిన మీడియా సమావేశం తర్వాత గూగుల్ సెంటర్ కి సంబంధించి ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయన్న ఉద్దేశంతో రాష్ట్ర కేబినెట్ మొత్తం బ...
పియూష్ పాండే మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
24-10-2025 05:30 PM
ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సాక్షి, భారతి సిమెంట్స్ ప్రారంభించడానికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు.
ఐవీఆర్ఎస్ కాల్స్ పై డీజీపీ కార్యాలయంలో వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
24-10-2025 04:44 PM
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడమే ధ్యేయంగా ఎల్లో మీడియాలో అడ్డగోలుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. "జోగి రమేశ్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు...
బస్సు ఫిట్నెస్ బాగుందని మంత్రి ఎలా చెబుతారు
24-10-2025 04:18 PM
రాష్ట్ర మంత్రి బస్సు ఫిటినెస్ బాగుంది అని ఎలా చెబుతారని తప్పుపట్టారు. బస్సు యాజమాన్యం తో టీడీపీ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
కోటి సంతకాలతో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం
24-10-2025 02:22 PM
వైద్య విద్యను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయవద్దని, పీపీపీ విధానంతో ప్రభుత్వం తన అధికారాలను కోల్పోయి పూర్తిగా ప్రయివేటు యాజమాన్యాలకు దాసోహం కావడం ఎంత మాత్రం భావ్యంగా లేదని
28న జరగబోయే ర్యాలీతో కూటమికి గుబులు
24-10-2025 02:07 PM
.. ప్రజా ఆస్తులను రక్షించేందుకు వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని
వరద ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ పర్యటన
24-10-2025 01:13 PM
గరంలో 50 మి.మీ, బుక్కరాయసముద్రంలో 72, అనంతపురం రూరల్ మండలంలో 70 మి.మీల భారీ వర్షపాతం నమో దైంది. అలాగే, ఉరవకొండలో 65 మి.మీ, ఆత్మకూరు 50 మి.మీ
రోడ్డు ప్రమాద మృతులకు వైయస్ఆర్సీపీ నేతల సంతాపం
24-10-2025 11:07 AM
రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణం అమూల్యమని గుర్తించి, ఇటువంటి విషాద సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము”.
బస్సు ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది
24-10-2025 10:48 AM
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ సంతాపం తెలిపారు.
23-10-2025
వ్యక్తిగత దాడి సరికాదు
23-10-2025 08:39 PM
‘‘గోవుల పట్ల నిర్లక్ష్యంగా తగదని నేను మాట్లాడాను. పోలీస్ విచారణకు పిలిచారు. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండ అసభ్య పదజాలంతో కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం తయారీ..విక్రయాలు
23-10-2025 08:34 PM
‘పర్ఫార్మెన్స్లో వీక్.. క్రెడిట్ చోరీలో పీక్’ అయిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్పై అదే తరహాలో ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. నాడు తమ హయాంలో బీజం పడిన అదానీ డేటా సెంటర్ను...
కూటమి ప్రభుత్వ కుట్రలను కోటి సంతకాలతో తిప్పికొట్టాలి
23-10-2025 06:22 PM
ఆరోగ్యాన్ని హక్కుగా భావించి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న దృష్టితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పేదల భవిష్యత్తుకు మార్గదర్శకం అయ్యాయన్నారు.
నవంబర్ 16లోగా కమిటీలు పూర్తి చేయండి
23-10-2025 06:13 PM
సోషల్ మీడియాకు సంబంధించి గ్రామానికి ఒకరిద్దరిని ఎంపిక చేయాలని సూచించారు. వ్యక్తిగత స్వార్థం, రాజకీయాల కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్న వారిని కమిటీల్లోకి తీసుకోవాలని...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »