స్టోరీస్

23-10-2025

23-10-2025 02:30 PM
ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. నకిలీ మద్యం తయారు చేస్తున్న మద్యాన్ని వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా.. ఈరోజు గవర్నమెంట్లో షాపులు నడుపుతున్న వారందరూ కూడా...
23-10-2025 02:05 PM
ప్రజలు కూడా కూటమి ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని,వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో స్వచ్చందంగా వచ్చి సంతకాలు చేస్తుందటమే ఇందుకు నిదర్శనమన్నారు.
23-10-2025 09:29 AM
ఉదయం 11 గంటలకు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.     
23-10-2025 09:15 AM
గుంటూరు: ప్రభుత్వ వైఫ‌ల్యం, అస‌మ‌ర్థ‌త కార‌ణంగానే తుర‌కపాలెం గ్రామంలో వ‌రుస మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని, ఆరు నెల‌లైనా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం రావ‌డం లేద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ
23-10-2025 09:09 AM
ఈ ఘటన జరగడానికి 24 గంటలకు ముందు రాజమండ్రి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో చదువుతున్న మరో మైనల్ బాకలిను కూడా యువకుడు బయటకు తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రోజుకు...
23-10-2025 09:03 AM
రాష్ట్రంలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలు ప్రైవేటుకు అప్ప‌జెబుతూ కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌క్ష‌ణం వెన‌క్కి తీసుకోవాల‌ని, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిర్మించిన 17 ప్ర‌భుత్వ మెడిక‌ల్...
23-10-2025 08:57 AM
ప్రభుత్వాలు ఉన్నది ప్రజల ప్రాణాలను కాపాడ్డానికే, హరించడానికి కాదు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలి? బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు...

22-10-2025

22-10-2025 02:28 PM
వైఎస్‌ జగన్‌ హయాంలో ఏడు మెడికల్‌ కాలేజీలు పూర్తి అయ్యాయి. అబద్ధాలు చెప్పి దబాయించడం చంద్రబాబు అలవాటే.
22-10-2025 02:21 PM
ప్రతి సందర్భంలో వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కూటమి నేతలు విర్రవీగుతున్నారు. వైఎస్ జగన్ దీపావళి పండగ చేస్తే.. దానిపై బురద జల్లుతున్నారు. వైయ‌స్ జగన్‌ చేసిన పనులన్నీ చంద్రబాబు కాపీ...
22-10-2025 02:16 PM
అనకాపల్లి: ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వైయ‌స్ఆర్‌సీపీసీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.
22-10-2025 02:07 PM
గ్రామానికి చెందిన కూటమి నాయకుడు శ్రీనివాస ఆచారి ఆదివారం రాత్రి 7 గంటలకు తన భర్తను కారులో తీసుకెళ్లారని, అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదని తెలిపారు. ఈ విషయమై శ్రీనివాస ఆచారిని అడిగితే ఈరోజు వస్తాడు, రేపు...

21-10-2025

21-10-2025 07:52 PM
దేశంలోనే అత్యంత విప్లవాత్మక సంస్కరణలను చేపట్టిన ఘనత వైయస్.జగన్ దేనని తేల్చి చెప్పారు. కాకినాడ్ సెజ్ భూములను రైతుల వెనక్కి ఇస్తామని 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని.. అధికారంలోకి వచ్చిన తర్వాత  ...
21-10-2025 07:39 PM
ఉద్యోగుల‌ను ఉద్ధరించేసిన‌ట్టుగా రెండు రోజులుగా కూట‌మి ప్ర‌భుత్వం విప‌రీతంగా ప్ర‌చారం చేసుకుంటోంది. ఉద్యోగుల‌కు డీఏ ధ‌మాకా, దీపావ‌ళి బొనాంజా అంటూ ఎల్లో మీడియాలో ప్ర‌చారం చేసుకుంటోంది. కూట‌మి ప్ర‌...
21-10-2025 05:58 PM
 జైళ్ళల్లో నిర్బందించి రైతులను, ఉద్యమకారులను వేధించారు. 2014 కు ముందు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములని తిరిగి ఇచ్చేస్తానని చంద్ర‌బాబు హమీ ఇచ్చాడు.
21-10-2025 04:41 PM
ఈ నెల 23న  ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు. 
21-10-2025 03:45 PM
ఏపీలో మరోసారి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభంజనం ఖాయమ‌ని కోన ర‌ఘుప‌తి స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మనమే అధికారంలోకి రాబోతున్నామ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.
21-10-2025 02:44 PM
రబీ పంట కాలం ప్రారంభానికి ముందు వర్షాలు కురుస్తున్నందున రైతులు పంటలు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని అయితే ప్రభుత్వ ఎప్పటి వరకు రాయితీతో పప్పుశ‌న‌గ విత్తనాలు సరఫరా ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో...
21-10-2025 02:09 PM
వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్యానికి...
21-10-2025 12:57 PM
టీడీపీ ముఖ్య నాయకులు మట్కా, జూదం క్రికెట్ బెట్టింగ్ తో పాటు గోవా లో క్యాసినో నిర్వహిస్తున్నారు
21-10-2025 12:22 PM
గతంలో నూకరాజు అనేకసార్లు తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మండిపడ్డారు.   
21-10-2025 11:56 AM
దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాన్ని స్మరించుకుందామంటూ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వారి అంకితభావం, ధైర్యానికి అందరమూ సెల్యూట్ చేద్దాం
21-10-2025 11:44 AM
అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్‌ ద్వారా వైయస్‌ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
21-10-2025 09:48 AM
మొత్తం 190 కి.మీ. మేర నిర్మించాలని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు రూ.24,790 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను అందజేసింది.

20-10-2025

20-10-2025 07:41 PM
కలెక్టర్ ఎస్పీ చుట్టూ తిరిగిన తమకు న్యాయం జరగలేదన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే నూకరాజును హత్య చేశారని.. నూకరాజు కుటుంబ సభ్యులు అన్నారు.  
20-10-2025 07:38 PM
ఈనెల 11న బయల్దేరి వెళ్లిన వైయస్‌.జగన్‌ తిరిగి ఈ ఉదయం బెంగళూరు చేరుకున్నారు.  
20-10-2025 07:36 PM
తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు` అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  
20-10-2025 07:33 PM
.ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్‌ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట
20-10-2025 07:29 PM
షబ్బీర్‌ అహ్మద్‌ నిస్వార్థమైన నాయకుడు. తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితం చేశారు. షబ్బీర్‌ సేవలు శాశ్వతంగా గుర్తుంటాయి అంటూ త‌న ఎక్స్ ఖాతాలో వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

19-10-2025

19-10-2025 11:15 PM
కల్తీ మద్యం రాష్ట్రమంతా ఏరులై పారుతుంది. నకిలీ మద్యం అనే చంద్రబాబు చెప్పిన సంజీవని తయారు చేయడానికి ములకలచెరువులో తయారీ ఫ్యాక్టరీ పెట్టి, రాష్ట్ర మంతా సబ్ సెంటర్లు పెట్టి చంద్రబాబు ఈ సంజీవని తయారుచేసే...
19-10-2025 11:08 PM
నిన్న ఉద్యోగసంఘాలతో కేబినెట సబ్ కమిటీ భేటీ తరువాత కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి థమాకా వంటి కానుకను ఇచ్చిందని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. ఈ వార్త కథనాలను చూసి నిజంగానే...

Pages

Back to Top