Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది
బీఆర్ నాయుడు టీడీడీ ఛైర్మన్ కావడం హిందువుల దురదృష్టం
ఉల్లిరైతుల గోడు కూటమి సర్కార్కు పట్టదా..?
ఎంపీ మిథున్రెడ్డితో అనంతపురం జిల్లా నేతలు ములాఖత్
వినాయకుడి సాక్షిగా సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు
ఉల్లి రైతులకు అండగా వైయస్ఆర్సీపీ
ఎమ్మెల్యే ఆంజనేయులు ప్రోద్భలంతోనే ప్రసాద్పై దాడి
టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత బీఆర్ నాయుడికి లేదు
గణనాధుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ జగన్
పోలీసుల సాక్షిగా.. టీడీపీ నేతల గూండాగిరీ
స్టోరీస్
28-08-2025
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది
28-08-2025 07:18 PM
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుటగుళ్ల బెల్ట్షాప్ వద్ద టీడీపీకి చెందిన గుండాలు గలాటా సృష్టించి కొందరిపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ ఉంటే,...
బీఆర్ నాయుడు టీడీడీ ఛైర్మన్ కావడం హిందువుల దురదృష్టం
28-08-2025 07:14 PM
నిజంగా హోటల్కు భూమి ఇవ్వాలనుకుంటే, టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజీతో పాటు, 50 ఎకరాల్లో టూరిజం శాఖ బస్టాండ్ కూడా ఉంది. ఆ పక్కనే ఎస్వీ వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకు...
ఉల్లిరైతుల గోడు కూటమి సర్కార్కు పట్టదా..?
28-08-2025 07:09 PM
కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లిరైతులు తమ పంటను అమ్మకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గతంలో క్వింటా రూ.3 వేల నుంచి రూ.5 వేల రేటు పలికేది. తక్కువ నాణ్యత ఉన్న పంట క్వింటా కనీసం రూ.1800...
ఎంపీ మిథున్రెడ్డితో అనంతపురం జిల్లా నేతలు ములాఖత్
28-08-2025 04:03 PM
కూటమి ప్రభుత్వం 15 నెలల్లో జైలు, బెయిల్తోనే కాలం గడిచిపోయిందని.. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే అధికంగా ప్రతిపక్షాలను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు
వినాయకుడి సాక్షిగా సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు
28-08-2025 03:51 PM
ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికశోభ పరిఢవిల్లాలని, మానవత్వం పరిమళించాలని గట్టిగా నమ్మే పార్టీ వైయస్ఆర్సీపీ. వైయస్ జగన్ గారు కూడా ఇదే సిద్దాంతాన్ని బలంగా నమ్ముతారు.
ఉల్లి రైతులకు అండగా వైయస్ఆర్సీపీ
28-08-2025 03:33 PM
ఈ రోజు కర్నూలు మార్కెట్ యార్డ్కు ఈ ప్రాంతంలో ఉల్లి తీసుకువచ్చిన రైతులు దిక్కుతోచని పరిస్ధితుల్లో ఉన్నారు, ప్రతి ఏడాది క్వింటాలు రూ. 3000 నుంచి రూ.5000 వరకు ధర వచ్చేవి, సరుకు పూర్తిగా పాడైనా కనీసం...
ఎమ్మెల్యే ఆంజనేయులు ప్రోద్భలంతోనే ప్రసాద్పై దాడి
28-08-2025 11:01 AM
వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్ను చంపాలని కుట్ర పన్నారు
టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత బీఆర్ నాయుడికి లేదు
28-08-2025 09:13 AM
అజయ్ అనే వ్యక్తిని వైయస్ జగన్ గారు తాడేపల్లి క్యాం్ ఆఫీస్కు పిలిచి, తుపాకీ గురి పెట్టాడని బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుమల వెంకటేశ్వరర్వసామిపై బీఆర్ నాయుడు, అజయ్ అనే వ్యక్తి ప్రమాణం చేసి ఇది నిజం అని...
27-08-2025
గణనాధుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ జగన్
27-08-2025 12:06 PM
బుధవారం పార్టీ కేంద్రకార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలీసుల సాక్షిగా.. టీడీపీ నేతల గూండాగిరీ
27-08-2025 10:38 AM
టీడీపీ గూండాలు అధికార మదంతో రోడ్డును దిగ్బంధించి నానా రభస సృష్టించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.
సకల శుభాలు, విజయాలు సిద్ధించాలి
27-08-2025 10:32 AM
ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు
27-08-2025 10:24 AM
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఈ నెల 21న వైయస్ఆర్సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికి చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి చొరబడి...
మీ బతుకంతా మోసమేనా?
27-08-2025 10:20 AM
తాడేపల్లి: టీడీపీ నాయకత్వంలోని కూటమి సర్కారు దివ్యాంగుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశార
26-08-2025
రేపు వైయస్ జగన్ విజయవాడ పర్యటన
26-08-2025 08:38 PM
విజయవాడ రాణీగారి తోట (దేవుళ్ళ ఆంజనేయులు స్ట్రీట్, శాంపిల్ బిల్డింగ్) వద్ద జరగనున్న గణనాధుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.
కుప్పంకు కృష్ణా జలాలు తెచ్చింది వైయస్ జగనే
26-08-2025 08:30 PM
‘ఎవరికో పుట్టిన బిడ్డ తన బిడ్డ అని చెప్పుకున్నట్లు.. సొమ్మొకడిది సోకొకడిది’.. అన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహారం ఉంది. ఇన్నేళ్లు కుప్పంకు ప్రాతినిథ్యం వహించినా, ఏనాడూ అక్కడికి జలాలు తరలించాలని...
విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలి
26-08-2025 04:41 PM
రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
అటవీ సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
26-08-2025 03:56 PM
తాడేపల్లి: కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కనీస గౌరవమే కాదు, రక్షణ కూడా లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు.
చింతలపూడిలో `బాబు ష్యూరిటీ ... మోసం గ్యారెంటీ`
26-08-2025 02:47 PM
రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోతో.. బాబు అంటేనే మోసం, జగన్ అంటే నమ్మకం అని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు
వైయస్ జగన్పై అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
26-08-2025 02:32 PM
సమాజంలో కులాలు, మతాలు, వర్గాలు మధ్య వైష్య మ్యాలు రెచ్చగొట్టి రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని సృష్టించాలని, తద్వారా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వైయస్ఆర్...
స్పీకర్పై వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు
26-08-2025 01:03 PM
అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరం
మదర్ థెరిసాకు వైయస్ జగన్ నివాళి
26-08-2025 12:47 PM
భారతరత్న, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈసందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
26-08-2025 12:24 PM
రైతుల పొలాల్లో నీటిముగ్గులో కూరుకుపోయిన పంటలు, కూలిపోయిన మొక్కలు, పాడైపోయిన పంటల స్థితిని రైతులు స్వయంగా ఆమెకు వివరించారు.
దివ్యాంగులపై మానవత్వం లేదా.. ?
26-08-2025 09:56 AM
వైకల్యం శాతాన్ని ఇష్టానుసారంగా తగ్గించడంతో ఒక్క పింఛన్లే కాదు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ తీవ్రంగా నష్టపోతున్నాం..! ఇదీ రాష్ట్రంలో దివ్యాంగుల దురవస్థ!! తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్...
హోంగార్డుకు పేర్ని కృష్ణమూర్తి పరామర్శ
26-08-2025 09:51 AM
‘‘నేను వచ్చాక కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా’’ అంటూ ఆగ్రహంగా హోంగార్డును దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు
వైయస్ జగన్ ను కలిసిన కాకాణి
26-08-2025 09:39 AM
అక్రమ కేసులో అరెస్టు అయి ఇటీవల నెల్లూరు జైల్ నుంచి బెయిల్పై విడుదలైన కాకాణి గోవర్ధన్రెడ్డిని వైయస్ జగన్ పరామర్శించి,
ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
26-08-2025 09:27 AM
దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ ఖండించాలి. పింఛన్లు పెంచామని ఘనంగా చెప్పుకుంటూనే దివ్యాంగుల పింఛన్లు పీకేయడంలో అత్యుత్సాహం ప్రద...
ఎమ్మెల్యే బుడ్డాపై కఠిన చర్యలు తీసుకోవాలి
26-08-2025 08:54 AM
ఎమ్మెల్యే బుడ్డా మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, బీట్ ఆఫీసర్ గురవయ్య, డ్రైవర్ కరీముల్లా, సిబ్బంది...
25-08-2025
మద్యం పాలసీతో పేదల జీవితాలు నాశనం
25-08-2025 06:13 PM
ఏపీలో మద్యం పాలసీతో ప్రజల జీవితాలు నాశనం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన నిధులను తమ నేతలకు దోచి పెడుతున్నారు. ఏపీలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయింది
వైయస్ జగన్ హయాంలోనే కుప్పానికి కృష్ణాజలాలు
25-08-2025 05:48 PM
కుప్పం ప్రజలకు కృష్ణా జలాలను అందించడంలో చంద్రబాబు దీర్ఘకాలం సీఎంగా ఉండి కూడా విఫలమయ్యారని భరత్ మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు రక్షణ లేదు
25-08-2025 04:45 PM
కూటమి పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై చెలరేగిపోతున్నారు. ఉద్యోగుల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అభ్యంతరకరం. అధికారంలోకి రాకముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మేం ఉద్యోగులను గౌరవంగా...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »