స్టోరీస్

22-08-2025

22-08-2025 04:52 PM
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం కీలకమైన విభాగం. అన్ని అనుబంధ విభాగాలలో కూడా ఈ విభాగం సభ్యులు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి...
22-08-2025 03:49 PM
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశాను. ఆయన్ను కలవడం వెనుక రాజకీయ ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు.  35 ఏళ్లుగా మల్లికార్జున ఖర్గే నాకు సన్నిహితుడు.
22-08-2025 03:30 PM
చ‌రిత్ర‌లో ఎప్పుడూ జ‌రగ‌ని అవినీతి కూట‌మి ప్ర‌భుత్వంలో జ‌రుగుతోంది. కూట‌మి ఏడాది పాల‌న‌లోనే రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం అయిపోయింది. రాష్ట్రంలో అవినీతిలోనూ విడ్డూరాలు జ‌రుగుతున్నాయి. అవినీతికి ఇది అర్హం...
22-08-2025 03:18 PM
ఇదే శ్రీకాంత్ హత్యానేరంపై జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. 2014-18 వరకు జైలు నుంచి పరారై, సమాజంలో పలు అరాచకాలకు పాల్పడ్డారు. 2018 నవంబర్ నెలలో ఆయన స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాడు.
22-08-2025 03:02 PM
ముఖ్యమంత్రి సినిమా సెట్ లు ఏర్పాటు చేసుకుని ప్రసంగాలివ్వడం తప్ప.. సంక్షోభంలో ఉన్న వ్యవసాయం గురించి, రైతు సంక్షేమం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. భారతదేశ చరిత్రలో రైతులను అడ్డం పెట్టుకుని...
22-08-2025 02:51 PM
కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావటం లేదు. చంద్రబాబు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఈ రకంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిథున్‌ రెడ్డి...
22-08-2025 02:39 PM
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయినా ఉద్యోగుల పీఆర్సీ క‌మిటీ నియ‌మించ‌లేదు.  పీ4 స్పాన్సర్ల కోసం ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారు, కూటమి మంత్రులు పి4 కింద ఎంతమందిని దత్తత తీసుకున్నారు
22-08-2025 01:26 PM
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న సామాజిక పెన్షన్లతో పాటు 21 రకాల కేటగిరిలకు చెందిన దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చేందుకు చొరవ తీసుకున్నారు.
22-08-2025 12:54 PM
దివ్యాంగులకు పింఛ‌ను వెంటనే పునరుద్ధరణ చేయాలని ఎమ్మెల్యే వీరుపాక్షి డిమాండ్ చేశారు. న్యాయం జరగక పోతే కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. 
22-08-2025 12:04 PM
జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని నిల‌దీశారు
22-08-2025 11:56 AM
ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయపడి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పురుషోత్తం రెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ హిందూపురం నియోజకవర్గం ఇంచార్జ్  టీఎన్ దీపిక వేణు రెడ్డి ప‌రామ‌ర్శించారు.
22-08-2025 11:52 AM
వై.య‌స్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రైవేటీకరణను అడ్డుకున్నారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 32 విభాగాలకు నోటీసులు జారీ చేసిందని
22-08-2025 11:25 AM
మాజీ మంత్రి ఆర్కే రోజా అనకాపల్లిలో మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ ఎక్కడికి వచ్చినా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. వైయ‌స్‌ జగన్‌ను మించిన అభివృద్ధిగానీ, సంక్షేమం కానీ కూటమి...
22-08-2025 09:28 AM
మే 16 న హోంమంత్రి అనిత ఫైల్‌పై సంతకం చేసి పంపగా, హోంమంత్రి ఆదేశాలతో  హోంశాఖ ఫైల్‌ సిద్ధం చేసింది.  
22-08-2025 09:24 AM
కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు, పవన్  కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద ఎత్తున వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై...

21-08-2025

21-08-2025 06:22 PM
బీఆర్ నాయుడు గతంలో ఆద్యాత్మిక సేవా రంగంలో ఉన్నారా? హిందూ ధర్మపరిరక్షణకు పాటుపడ్డారా? హిందూమతాన్ని గౌరవించి, ప్రచారం చేశారా? తిరుపతి క్షేత్రానికి ఏమైనా చేశారా అని చూస్తే ఒక్కటీ లేదు.
21-08-2025 05:37 PM
రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతమైన, ప్రజల మంచి కోరే ప్రభుత్వం లేదు. ప్రజా సమస్యల తీర్చాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కూటమి ప్రభుత్వం పూర్తిగా పరిపాలనన విస్మరించింది. పూర్తిగా వ్యక్తిగత ఆరాధనతోనే...
21-08-2025 04:57 PM
సీఎం చంద్రబాబు తన 14 నెలల పాలనలో విపక్షంపై దాడులు, యథేచ్ఛగా దోపిడి, అంతులేని అవినీతి వంటి వాటితో సుపరిపాలనకు అర్థాన్నే మార్చేశారు. అసలు సుపరిపాలన అంటే దాడులు, దోపిడీలు, అత్యాచారాలా?
21-08-2025 04:13 PM
నెల్లూరు: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం దారుణమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ కారుమూరి నాగేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు.
21-08-2025 03:40 PM
ఎస్టీలపై దాడులకు దిగిన రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 
21-08-2025 03:23 PM
2019 ఎన్నికలకు ముందు నాటికి పింఛన్లు 66.34 లక్షలు. 2025 ఆగస్టులో ఇచ్చిన పింఛన్లు కేవలం 62.19 లక్షలు మాత్రమే ఉన్నాయ‌న్నారు. చంద్రబాబు నాయుడు పింఛన్లు 1000 పెంచి దాదాపు నాలుగు లక్షల మందికి పింఛన్లు...
21-08-2025 03:11 PM
అర్హులైన‌ దివ్యాంగులకు న్యాయం చేయాలని అభినయ్‌ రెడ్డి డిమాండ్ చేశారు. 
21-08-2025 03:03 PM
 రాపూరులో ఎమ్మెల్సీ నివాసానికి వెళ్ళిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. 
21-08-2025 02:36 PM
పశ్చిమగోదావరి: దెందులూరులో చింతమనేని అనుచరులు వీరంగం సృష్టించారు.  వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరులు హల్‌చల్‌ చేశారు.
21-08-2025 02:20 PM
కూటమి ప్రభుత్వం దివ్యాంగుల  పెన్షన్లు తొలగించడం దుర్మార్గం. రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పెన్షన్లను తొలగించారు
21-08-2025 12:24 PM
సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైనా పాజిటీవ్ నిర్ణయం వస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క దానిమీదా ఈ సమావేశంలో...
21-08-2025 11:20 AM
ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బాధితుడి వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి’ అని...
21-08-2025 09:12 AM
గతంలో నేను గోవులకు సంబంధించిన తప్పదాన్ని ఎత్తిచూపినప్పుడు ఆయన దాన్ని సమర్ధించుకోవడానికి అసలు కరుణాకర్ రెడ్డి అసలు మనిషే కాదు.  మనుషులకే పుట్టలేదు,మనిషి జన్మకు అనర్హుడని అభ్యంతరకమైన మాటలు మాట్లాడారు.
21-08-2025 08:59 AM
శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై దాడి చేశారు. పెట్రోలింగ్‌ కార్యకలాపాలను అడ్డుకున్నారు.

20-08-2025

20-08-2025 06:48 PM
ఉజ్వల భవిష్యత్‌ను పొందాల్సిన విద్యార్ధులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Pages

Back to Top