10-11-2025
10-11-2025 03:31 PM
పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాన్ని నిజం చేయడానికి గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో
10-11-2025 03:01 PM
పేద విద్యార్తుల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని , తమ హక్కుల కోసం గళం విప్పాలన్నారు.
10-11-2025 12:55 PM
వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిందని, అందులో ఐదు కాలేజీలలో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.
10-11-2025 12:50 PM
ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
10-11-2025 12:45 PM
పేదలకు వైద్యం, వైద్య విద్య దూరమవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనవంతులు, విదేశాల్లో ఉన్నవారు, పొరుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ వైద్య కళాశాలల్లో సీట్లు పొంది చదువుకుంటారని, విద్య పూర్తయిన తర్వాత...
09-11-2025
09-11-2025 08:42 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2023లో 12వ పీఆర్సీ ఏర్పాటు చేశాం. ఉద్యోగులకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం జీపీఎస్ను తీసుకొచ్చింది. అసలు కూటమి సర్కార్ చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి?
09-11-2025 08:33 PM
సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నెలనెలా రూ. 10 వేల కోట్లు అప్పులు చేస్తున్నారని, ఆ డబ్బంతా ఏమైందో చెప్పాలని సాకె శైలజానాథ్ డిమాండ్ చేశారు.
09-11-2025 08:26 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగనున్నాయి, కోటి సంతకాల సేకరణ కోసం క్షేత్రస్ధాయిలో మీరంతా ఉన్నారు, ఇదంతా కూడా ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగుతోంది....
09-11-2025 08:18 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాప్తాడులో కురుబ లింగమయ్యను, ఆలూరులో బండారు వీరన్నను, కనగానపల్లిలో మురళి అనే యువకుడిని.. తెలుగుదేశం పార్టీ నాయకులు దారుణంగా నరికి చంపారు
08-11-2025
08-11-2025 08:23 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్...
08-11-2025 08:16 PM
విపత్తులో నష్టపోయిన రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మరోవైపు తుపాన్ ను ఆపేశామంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు
08-11-2025 05:55 PM
వైయస్ఆర్సీపీ నేతలకు పోలీసులు, చట్టం, వ్యవస్థల మీద అపారమైన గౌరవం ఉంది. కానీ కొంతమంది పోలీసులు టార్గెట్ విడదల రజిని అంటూ హైడ్రామా నడిపిస్తున్నారు
08-11-2025 04:36 PM
‘‘కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాటల్లో చెప్తే.. చేతల్లో చూపించిన నాయకుడు వైఎస్సార్. ‘వైఎస్సార్ బాటలో జగన్ నడుస్తున్నారు.
08-11-2025 04:21 PM
అనంతపురం : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని అనంతపురం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించార
08-11-2025 04:06 PM
కొంతమంది పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. డీఎస్పీ హనుమంతరావు పచ్చ ఖద్దర్ చొక్కా వేసుకొని టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. తెలుగుదేశం నాయకులు వాళ్ల...
08-11-2025 04:00 PM
విశాఖపట్నం డేటా సెంటర్ను అదానీ గ్రూప్ నిర్మిస్తుందని, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs), గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ (GPUs) ఏర్పాటు గూగుల్ ద్వారా జరుగుతుందని
08-11-2025 03:45 PM
రాష్ట్రంలో కూటమి పాలన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు లండన్కి, నారా లోకేశ్కి ముంబైకి, జోగి రమేశ్ జైలుకి అన్నట్టుంది. ప్రజాపాలన సాగించాలంటే చంద్రబాబు మొదటగా రాజ్యాంగాన్ని స్ప...
08-11-2025 12:56 PM
భక్త కనకదాసు సమాజంలోని అసమానతలు మీదా తన కవిత్వాల ద్వారా గొప్ప సందేశాలు అందించారన్నారు.
08-11-2025 12:49 PM
సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు శ్రీ భక్త కనకదాసు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ ఆదేశాలతో శ్రీకృష్ణ భగవానుడికి...
08-11-2025 11:45 AM
వైయస్ఆర్ జిల్లా: వారం రోజులుగా రైతుల మోటార్ల వైర్లు అపహరణకు గురవుతున్నాయంటూ వైయస్ఆర్సీపీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి లింగాల పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
08-11-2025 11:38 AM
కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
08-11-2025 09:47 AM
పాలన చేతకాక, హామీలు అమలు చేయలేక 18 నెలలకే చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం ఇలాంటి నియంతపోకడలకు పోతోందన్న మనోహర్రెడ్డి, చరిత్రలో ఎంతోమంది నియంతలు మట్టికరిచిన సంఘటనల నుంచి పాఠాలు...
08-11-2025 09:31 AM
కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యమే కారణం. బెల్టు షాపులో మద్యం తాగి ఆ మత్తులో బైక్ నడిపిన వ్యక్తే ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. దీనిపై సోషల్ మీడియాలో కొంతమంది ప్రభుత్వం బెల్టుషాపులు నిర్వహించడాన్ని...
08-11-2025 09:26 AM
విశాఖపట్నం కేజీహెచ్లో గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కరెంట్ పోతే రాత్రి 12.30 గంటల వరకు పట్టించుకునే నాథుడు లేడు. దాదాపు 12 గంటలపాటు చిన్న పిల్లలు, గర్భిణులు, రోగులు అష్టకష్టాలు పడ్డారు.
07-11-2025
07-11-2025 05:53 PM
పార్టీ కమిటీల ఏర్పాటు, డేటా డిజిటలైజేషన్పై కూడా నాయకులు సీరియస్గా దృష్టిపెట్టాలి. మన అధినేత వైయస్ జగన్ వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇంటెన్సివ్ డ్రైవ్ లాగా చేయాలి. మనం ముందుగా అనుకున్న...
07-11-2025 05:39 PM
శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇచ్చారు. బస్సు దగ్దానికి మద్యమే కారణమని ప్రచారం చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ఈ ప్రచారం వెనుక వైయస్ఆర్సీపీ ఉందంటూ అక్రమ...
07-11-2025 05:21 PM
'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం. బంకిం చంద్ర ఛటర్జీ గారు రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం
07-11-2025 05:02 PM
మొంథా తుపాన్తో లక్షలాది ఎకరాల్లో సాగుచేసిన పంట నష్టపోయి రైతు లబోదిబోమంటుంటే కూటమి ప్రభుత్వం కనీస బాధ్యతతో వ్యవహరించడం లేదు. రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఎల్లో...
07-11-2025 04:52 PM
ఉత్తరాంధ్రా ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ లో గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
07-11-2025 04:48 PM
అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించిన నాటి సీఎం వైయస్ జగన్, రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా వైయస్ఆర్...