Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట
రాష్ట్రంలో బ్రాహ్మణులపై యథేచ్ఛగా దౌర్జన్యం
రాష్ట్రంలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్
రాష్ట్రంలో అధ్వాన్నంగా పొగాకు కొనుగోళ్ళు
ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం
వైయస్ఆర్సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ నేత దాడి
కుప్పకూలిన శాంతిభద్రతలు
లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ
పోలీసు అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి
త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ సందేశాలు
స్టోరీస్
07-06-2025
ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట
07-06-2025 07:47 PM
చంద్రబాబు సీఎంగా ఏడాది పాలనలో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను ఇచ్చారు, ఇంకా కొంత పెండింగ్లో ఉంది, వాటిని కూడా ఇచ్చేయండీ అంటూ ఈనాడు పత్రిక చంద్రబాబు పాలనను కీర్తిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది.
రాష్ట్రంలో బ్రాహ్మణులపై యథేచ్ఛగా దౌర్జన్యం
07-06-2025 05:25 PM
రాష్ట్రంలో రెడ్బుక్ పరిపాలన నడుస్తోంది. బ్రాహ్మణులను చిన్నచూపు చూస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. విజయవాడలో ఏకంగా శాతవాహన కాలేజీని కూలుస్తున్నా...
రాష్ట్రంలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్
07-06-2025 04:44 PM
ఉత్తరప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ఒక ఆర్గనైజ్డ్ క్రై మ్ గ్యాంగ్గా మారిందని ఇటీవలే ఎన్హెచ్ఆర్సి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్ట్ యాబై ఏళ్ళ కిందట చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఎన్హెచ్ఆర్...
రాష్ట్రంలో అధ్వాన్నంగా పొగాకు కొనుగోళ్ళు
07-06-2025 04:33 PM
పొగాకు రైతుల కష్టాల గురించి తెలుసుకుని, వారికి అండగా ఉండేందుకు మాజీ సీఎం వైయస్ జగన్ పొదిలి వెడుతున్నారని ప్రకటించగానే, కూటమి ప్రభుత్వం స్పందించి హడావుడిగా పొగాకు కొనుగోళ్ళ విషయంలో చర్యలు...
ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం
07-06-2025 02:07 PM
ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయట పెట్టగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది
వైయస్ఆర్సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ నేత దాడి
07-06-2025 12:02 PM
శంకర్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. టీడీపీ నాయకుల దాష్టీకాన్ని వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
కుప్పకూలిన శాంతిభద్రతలు
07-06-2025 09:45 AM
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా టీడీపీ...
లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ
07-06-2025 09:40 AM
48 గంటలు అబ్జర్వేషన్లో ఉంటే గాని పరిస్థితి ఏంటో చెప్పలేము అని డాక్టర్లు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ పెద్ద నెమలిపురిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. పోలీసులు తనను ఎలా వేధించారో లక్ష్మీనారాయణ...
పోలీసు అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి
07-06-2025 09:34 AM
కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఎమ్వీఆర్ అలియాస్ గాందీతో కలిసి భాగస్వామ్యంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాలపై మిక్సీలు, గ్రైండర్లు వంటి...
06-06-2025
త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ సందేశాలు
06-06-2025 06:35 PM
అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని వైయస్ జగన్ తన సందేశంలో అభిలషించారు.
దళిత బాలికపై నెలల తరబడి అత్యాచారం చేయడం దుర్మార్గం
06-06-2025 05:05 PM
మాజీ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహించే సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, ఏడుగుర్రాలపాడు గ్రామంలో ఒక దళిత బాలికపై నెలల తరబడి 14 మంది యువకులు అత్యాచారం చేసి...
ఏడాది పాలనలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
06-06-2025 04:56 PM
తాడేపల్లి: ఏడాది పాలనతోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైయస్ఆర్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు.
వేధింపులు తాళలేక వైయస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
06-06-2025 04:44 PM
‘ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైయస్ఆర్సీపీ అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్ పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడదు.
వైయస్ఆర్సీపీ నేత తలారి రంగయ్య పాదయాత్రకు మద్దతు వెల్లువ
06-06-2025 04:29 PM
ఆర్డీటీ పరిరక్షణ ఆవశ్యక్తపై ప్రజలను చైతన్యపరిచేందుకు సంస్థ సేవలను జిల్లాలో మొట్టమొదటి సారిగా ప్రారంభించిన బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి జూన్ 4న పాదయాత్రకు రంగయ్య శ్రీకారం చుట్టారు
ఫీజు లేకుండా టెన్త్ పేపర్ల రీవాల్యుయేషన్ చేయాలి
06-06-2025 03:48 PM
కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను ఎలాంటి ఫీజు లేకుండా రీవాల్యుయేషన్ చేయాలని, తుది ఫలితాలు వచ్చేంత వరకు టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లు కొన్నాళ్లు నిలిపి వేయాలని
`శాతవాహన` యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
06-06-2025 03:37 PM
ముందస్తు భవనాల కూల్చివేతలపై వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం చుట్టుగుంటలోని శాతవాహన కళాశాలలో ధర్నా నిర్వహించారు.
లక్ష్మీనారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ
06-06-2025 03:16 PM
నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో పరువు పోయిందని మానసిక వేదనతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య వైయస్ జగన్కు...
కానిస్టేబుల్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
06-06-2025 02:24 PM
శ్రీకాళహస్తి రూరల్ సి. ఐ దగ్గరుండి కానిస్టేబుల్ పై దాడి చేయించారు. శ్రీకాళహస్తి రూరల్ సి. ఐ పై చర్యలు తీసుకోవాలి. కానిస్టేబుల్ కొడుకు అని గర్వం గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఈ దాడిపై స్పందించాలి.
‘వెన్నుపోటు వీరుడా.. అబద్ధాల శూరుడా’
06-06-2025 12:43 PM
సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో రిలీజ్ చేయగానే అత్యధికులు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. తల్లికి వందనం, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, ధరల పెరుగుదల.. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ, ప్రజలను...
అరెస్టులకు భయపడేది లేదు
06-06-2025 12:39 PM
గన్మెన్తో బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారని, తనను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వ పెద్దల కళ్లు చల్లబడతాయనుకుంటే అందుకు తాను సిద్ధమేనన్నారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. తప్పుడు స్టేట్మెంట్ రిట్...
05-06-2025
`వెన్నుపోటు దినం`కు విశేష ప్రజాస్పందన
05-06-2025 07:01 PM
కూటమి ప్రభుత్వ ఏడాది మోసపూరిత, అస్తవ్యస్త పాలనపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం`కు అనూహ్య ప్రజాస్పందన వచ్చింది. మా పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాలతో నిర్వహించిన ఈ...
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వైయస్ఆర్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు
05-06-2025 05:54 PM
కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను
పదోతరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలి
05-06-2025 05:40 PM
ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్ర స్థాయిలో తప్పులు జరిగాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధిలోకం భగ్గుమంటోంది. అస్తవ్యస్తంగా పదోతరగతి జవాబుపత్రాల...
అరెస్టులతో అభిమానాన్ని అడ్డుకోలేరు
05-06-2025 03:23 PM
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజలు అంతే ఉత్సాహంతో నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో పత్రికలకు కూడా స్వేచ్ఛ లేకుండాపోయింది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రథమం.
`పది` మూల్యాంకనం లోపాలకు లోకేషే కారణం
05-06-2025 02:59 PM
కూటమి పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీరని కష్టాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ
05-06-2025 02:53 PM
పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం - దీనికి మనమంతా బద్ధులై ఉండాలని ఆశిస్తున్నాను.
వైయస్ఆర్సీపీ కార్యకర్తకు మాజీ మంత్రి రోజా పరామర్శ
05-06-2025 01:28 PM
ఏపీలో రెడ్ బుక్ పాలనను పక్కనపెట్టకపోతే పోరాటం తప్పదన్నారు. వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా అక్రమ కేసులకు భయపడరు,
రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతిపై వైయస్ జగన్ విచారం
05-06-2025 12:34 PM
ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
04-06-2025
‘వెన్నుపోటు దినం’ ..విజయవంతం
04-06-2025 06:32 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైయస్ఆర్సీపీ ఉద్యమబాట పట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైయ...
రాష్ట్రంలో 'వెన్నుపోటు దినం' విజయవంతం
04-06-2025 04:15 PM
2019లో వైయస్ జగన్ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు టీడీపీని జనం కూకటివేళ్ళతో సహా పెకిలించివేశారు. ఆ సందర్భంగా దాదాపు రెండుమూడేళ్ళ పాటు ఆ పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »