స్టోరీస్

07-01-2026

07-01-2026 05:34 PM
అధికారం శాశ్వతం కాదని, అధికారులు శాశ్వతమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభివృద్ధిని మరిచి అసత్యాలతోనే కాలం గడుపుతున్నారని, ఎక్కడికి వెళ్లినా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు,...
07-01-2026 05:09 PM
కార్మికుల సంక్షేమమే వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన లక్ష్యమని, వైయ‌స్ఆర్‌టీయూసీ ద్వారా కార్మికుల సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతూ పరిష్కారాల దిశగా ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు
07-01-2026 04:39 PM
  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ పనిచేస్తోందని, ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
07-01-2026 03:45 PM
 రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) లైనింగ్‌ పనులు తప్ప, ఏ ప్రాజెక్టు పనులూ జరగలేదు. అయినా తాము రాయలసీమ ప్రాజెక్టులపై రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని...
07-01-2026 03:40 PM
‘‘రాయలసీమ ఎత్తిపోతలపై మాట్లాడితే పక్కదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసే రాయలసీమ గొంతు కోశారు. ఒకవైపు ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ సాగు, విద్యుత్ ఉత్పత్తి కోసం...
07-01-2026 03:26 PM
నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి మేలూ జరగడం లేదన్నారు. ఇప్పటికైనా చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే రాజకీయం అంటున్నారని,
07-01-2026 03:21 PM
ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య హక్కులకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. దోషులపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
07-01-2026 11:40 AM
అమరావతి: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో వైయ‌స్ఆర్‌సీపీ పిల్ వేసింది. పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు..
07-01-2026 09:52 AM
రెండు రోజుల క్రితం తెలంగాణా అసెంబ్లీలో చంద్రబాబు చేసిన మోసం బయటపడింది. దీంతో రెండు రోజులగా ప్రజలు తీవ్ర ఆందోళనలో  ఉన్నారు. వివిధ కారణాలు బయటకు చెప్పినా.. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలన్న చంద్రబాబు...
07-01-2026 09:45 AM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  అధినేత ఆదేశాల మేర‌కు పార్టీలో పలు కీలక నియామకాలు చేపట్టారు. పార్టీలో కొత్త సమన్వయకర్తలు, సభ్యులను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంది.

06-01-2026

06-01-2026 07:03 PM
భోగాపురం ఎయిర్‌పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్‌గారు, అందుకోసం సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం...
06-01-2026 06:58 PM
 కృష్ణా నదికి వరద సమయంలో రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఈ ప్రాంత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మాజీ సీఎం వైయస్‌ జగన్‌ ముందడుగు వేశారు.
06-01-2026 06:53 PM
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచుతుంటే చంద్రబాబు ఆనాడు దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ధర్నాలు చేయించాడు. రాయలసీమకు మేలు జరుగుతుంటే అడ్డుకోవాలని ఆనాడే కుట్ర పన్నాడు
06-01-2026 06:48 PM
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, దర్గా ధర్మకర్త రావి రామ్మోహన రావు, ఆయన సతీమణి డూండేశ్వరి, బుర్రా సత్యనారాయణ రెడ్డి
06-01-2026 03:58 PM
పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీల్లో నిజంగా శ్రమించే వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు
06-01-2026 02:46 PM
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వాసుపల్లి గణేష్ కుమార్, ప్రస్తుతం కూడా ప్రజాసేవకు వెనకడుగు వేయకుండా తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా...
06-01-2026 02:19 PM
ఈ సమస్యకు పరిష్కారంగా వరద నీటిని తరలించేందుకు శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే పొతిరెడ్డిపాడు నుంచి నీరు ఎత్తిపోసేలా  వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం...
06-01-2026 02:10 PM
వింజమూరు, బొమ్మనహల్ ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, ఎంపీటీసీలపై దాడులు, బెదిరింపులు, నిర్బంధాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. బొమ్మనహల్‌లో టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా వారి అభ్యర్థికే డిక్లరేషన్...
06-01-2026 01:15 PM
గ్యాస్ లీక్ కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని గుర్తించిన వారు, సహాయక చర్యలను వెంటనే వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
06-01-2026 12:51 PM
చంద్రబాబు నాయుడు లక్ష్యం అభివృద్ధి కాదని, భూదందానేనని చిన్న శ్రీను ఆరోపించారు. గతంలో ఎయిర్‌పోర్ట్ పేరుతో వేలాది ఎకరాల భూములు కొట్టేయాలని ప్రయత్నించి రైతులను ఇబ్బంది పెట్టారని, అమరావతి, హైటెక్ సిటీ...
06-01-2026 12:34 PM
కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని రోజా అన్నారు. టీడీపీ వ్యక్తులు వాళ్లలో వాళ్లే చంపుకున్నారని స్వయంగా ఎస్పీ చెప్పారని గుర్తు చేశారు. అక్రమ కేసులు బనాయించి పిన్నెలి రామకృష్ణారెడ్డి, ఆయన...
06-01-2026 10:55 AM
చంద్రబాబు 15 వేల ఎకరాల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు నిరి్మస్తామంటూ మభ్యపుచ్చి, చివరకు ఒక ఎకరా కూడా చేతికి రాకుండానే గతంలో అధికారంలో ఉండగా ఎన్నికల ముందు 2019 ఫిబ్ర­వ­రి 14వ తేదీన రాయి వేశారు

05-01-2026

05-01-2026 09:21 PM
నూతన సంవత్సర వేడుకల సందర్భంలో గ్రామంలో ఏర్పడిన పరస్పర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కనకవీడు గ్రామానికి చెందిన కురువ వీరుపాక్షి, కురువ సూరి గాయపడగా, ప్రస్తుతం వారు ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో...
05-01-2026 09:18 PM
విశాఖపట్నం: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైయస్.జగన్ దేనని, అయితే దాన్ని కూడా టీడీపీ నేతలు సిగ్గు లేకుండా తమ ఖాతాలో వేసుకుంటున్నారని వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అ
05-01-2026 09:12 PM
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.
05-01-2026 09:03 PM
హిందువుల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత అగౌరవంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు వైష్టవ క్షేత్రాల్లోనూ మరోవైపు శైవ క్షేత్రాల్లోను విపరీతమైన అపచారాలు జరుగుతున్నాయి.
05-01-2026 08:57 PM
తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి అసలు కారణం చంద్రబాబు నాయుడే అని స్పష్టమైంది.
05-01-2026 08:54 PM
ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ జారీ చేసిన సర్క్యులర్‌ ద్వారా ఐడీ కార్డు లేకపోతే యూనివర్సిటీలోకి ప్రవేశం లేకుండా పోయింది. వీసీని ప్రొఫెసర్లు, రిజిస్ట్రార్, సిబ్బంది కలవాలంటే ముందుగా...
05-01-2026 08:52 PM
 రాష్ట్రంలో ప్రస్తుతం అంబేద్కర్‌ రాజ్యాంగం కాకుండా ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ అమలవుతోంది. శాంతిభద్రతల నుంచి ఎన్నికల నిర్వహణ వరకూ అన్నీ అధికార మదంతో, అప్రజాస్వామికంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది.
05-01-2026 08:44 PM
 అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్‌ను సీఎం చంద్రబాబు అరాచకంగా, అప్రజాస్వామికంగా పాలిస్తున్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగం కాకుండా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగమే రాష్ట్రంలో అమలవుతోంది.

Pages

Back to Top