కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
'టీఆర్పీ' కోసం నాపై ఎల్లోమీడియా అసత్య ప్రచారం
12 Nov 2020 6:01 PM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ధ్వజం
అమరావతి: తనపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. తాను దళిత డాక్టర్ని అని, ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. నిజానిజాలు తెలుసుకోకుండా ఏబీఎన్ రాధాకృష్ణ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్పీ రేటింగ్ కోసం ఎల్లోమీడియా దిగజారుతోందన్నారు.