మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రైతు సంక్షేమానికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట
07 Sep 2019 3:15 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి
కృష్ణా జిల్లా: రైతు సంక్షేమానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేసి సహకారం అందిస్తున్నారని చెప్పారు.కౌలు రైతులకు కార్డులను గ్రామ సచివాలయాల ద్వారానే అందిస్తామన్నారు. రైతులకు దక్కాల్సింది ఏదైనా సిఫారస్ లేకుండానే లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. 600 హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారన్నారు. టీడీపీ నేతలు మా ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. వంద రోజుల్లోనే 80 శాతం పథకాలను అమలు చేసిన ఘనత మాదే అన్నారు. అవినీతికి పాల్పడితే ఎవరైనా సహించేది లేదని హెచ్చరించారు.