మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
నేడు వైయస్ జగన్ పర్యటన వివరాలు
20 Mar 2019 9:25 AM
అమరావతి: ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షనేత, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మూడు చోట్ల ఎన్ని కల బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే జిల్లాల వారిగా ప్రచారం చేస్తున్న వైయస్ జగన్.. నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం టంగుటూరు, మధ్యాహ్నం నెల్లూరు జిల్లా కావలి , సాయంత్రం చిత్తూరు జిల్లా పలమనేరులో బహిరంగ సభల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన విడుదల చేశారు.