జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
సన్నీ ఆప్కో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
23 Jun 2022 3:44 PM
తిరుపతి: ఏర్పేడు సమీపంలో సన్నీ ఆప్కో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సన్నీ ఆప్కోటెక్ మొబైల్ ఫోన్ కెమెరా లెన్స్ తయారు చేస్తోంది. రూ.254 కోట్ల పెట్టుబడి, 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆప్కో ద్వారా వివిధ రకాల మొబైల్ కంపెనీలకు కెమెరాల సరఫరా చేస్తున్నారు.