బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం
09 Sep 2021 11:53 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశంలో రుణ ప్రణాళికపై చర్చ చేపట్టారు. రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాల మంజూరు ప్రగతిని సీఎం వైయస్ తెలుసుకోనున్నారు. చిన్న, మధ్య తరగతి పర్రిశమలకు అందించే రుణ ప్రణాళికపై చర్చించే అవకాశం ఉంది.