కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఏపీలో మొట్ట మొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం
27 May 2021 12:14 PM
హిందుపూర్లో ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి శంకర్ నారాయణ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్ట మొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ను మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రారంభించారు. డీఆర్డీఏ, ఎన్హెచ్ఏఐ సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను నిర్మించారు. వారం రోజుల్లో ఆక్సిజన్ అందుబాటులోకి రానుంది. రోజుకు వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్కు ఉందని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు.