రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కొత్తమాంబ ఆలయాన్ని నిర్మిస్తా
25 Apr 2022 3:12 PM
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
విశా: విశాఖ బీచ్ రోడ్డులో పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ ఆలయ నిర్మాణనికి వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. మత్స్యకారుల కుల దేవతలైన అమ్మవార్ల ఆలయాన్ని గ్రానైట్ తో నేనే స్వయంగా కట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఇక ఆ శ్రీరామచంద్రుడే చూసుకుంటారు..
ఇచ్చిన మాట ప్రకారం నాలుగు నెలల్లోనే రామతీర్ధం శ్రీ కోదండ రాముని ఆలయ పుననిర్మాణం పూర్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. రూ.3 కోట్ల వ్యయంతో బోడికొండపై పాత ఆలయం ఉన్న చోటే పునర్నిర్మాణం - అదనపు వసతులు కల్పన. ఆలయాలు, విగ్రహాలతో రచ్చ చేయాలనుకునే వారిని ఇక ఆ శ్రీరామచంద్రుడే చూసుకుంటారని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.