కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఆ రక్తం మరకలు లక్ష మునకలేసినా తొలగిపోవురా బుచ్చిగా!
30 Jun 2022 11:22 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
తాడేపల్లి: టీడీపీ నేతలు బుచ్చయ్య చౌదరి, పట్టాభీలకు వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 28 మంది ప్రాణాలు తీసిన తొక్కిసలాటలో అంటిన రక్తం మరకలు లక్ష మునకలేసినా తొలగిపోవురా బుచ్చిగా. నూరేళ్లు జైలు శిక్ష అనుభవించినా పరిహారం కాదు. దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి అన్నీ చూస్తున్నాడు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
క్యాన్సర్ కారక Formal Dehyde కలిపినందుకు హెరిటేజ్ పాలలో అతి ప్రమాదకరమైన ఈకొలి, సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉందని తమిళనాడు, కేరళ నిషేధించాయి. ఒరేయ్ సీమపంది పొట్టాభి, ఫార్మా కంపెనీలను FDA హెచ్చరించడం అనేది నిరంతర ప్రక్రియ. నీకు దున్నపోతులాగా దేహం పెరిగిందిగాని మైండ్ పెరగలేదురా అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.