రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మానవత్వం పరిమళించి.. వృత్తి ధర్మం ఆచరించి
28 Jan 2022 3:56 PM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమ్ములమడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి చిలమకూరు నుండి నిడుజువ్వి కి వెళుతున్న సమయంలో బైక్ ప్రమాదం లో గాయపడిన వ్యక్తిని చూసి అతనికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం చిలమకూరు ప్రభుత్వ ఆసుపత్రి కి వారి వెంట తన మనిషిని పంపించి బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. వారు వచ్చే వరకు అసుపత్రి వద్దే ఉండి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మానవత్వంతో వైద్యం చేసి, వారి ప్రాణాలు కాపాడిన సుధీర్రెడ్డిని స్థానికులు అభినందించారు. నాయకుడంటే ఇలా ఉండాలని కొనియాడారు.