మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
తండ్రికే అన్నం పెట్టలేదు..రైతులకు పరమాన్నం పెడతారట
03 Jan 2020 3:10 PM
నారా భువనేశ్వరిపై ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: చివరి రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టలేని భువనేశ్వరి, తన గాజులు తాకట్టుపెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. అమరావతి పరిరక్షణ సమితికి తన బంగారు గాజును విరాళంగా ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరిపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు.