బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
స్వీయ నియంత్రణ, భౌతికదూరం కచ్చితంగా పాటించాలి
04 Apr 2020 2:11 PM
ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్కుమార్ యాదవ్
నెల్లూరు: కరోనా వైరస్పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. కరోనా టెస్టింగ్ కోసం కిట్లను కూడా సిద్ధం చేస్తున్నామని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ప్రజలు స్వీయ నియంత్రణ, భౌతికదూరం కచ్చితంగా పాటించాలని సూచించారు.