వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
వైయస్ జగన్ ఆధ్వర్యంలోనే పోలవరం పూర్తవుతుంది
22 Jul 2019 12:21 PM
గత ప్రభుత్వం నిర్వాసితులు గురించి ఆలోచించలేదు
మంత్రి అనిల్కుమార్ యాదవ్
అమరావతిః రెండేళ్లలో చంద్రబాబు హయాంలో పోలవరం పనులు ఆరు శాతమే పూర్తయ్యాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఏపీ శాసన మండలిలో ఆయన మట్లాడుతూ ఈపీసీ నుంచి 60 సి పనులిచ్చే అధికారం ఉందా అని ప్రశ్నించారు.స్పిల్వే పనులు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. 2018కి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామన్నారు...ఇచ్చారా అని ప్రశ్నించారు.గత ప్రభుత్వం ముంపునకు గురయ్యే 18వేల కుటుంబాల గురించి ఆలోచించలేదని మండిపడ్డారు. వైయస్ జగన్ ఆధ్వర్యంలోనే పోలవరం పూర్తవుతుందని తెలిపారు.
పోలవరంను పూర్తిచేసేందుకు మా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తామని తెలిపారు. నవంబర్ 1 నుంచి పోలవరం పనులు మొదలు ప్రారంభిస్తామన్నారు.బడ్జెట్లో పోలవరానికి 5,400 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.అవసరమైతే అధికంగా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.