మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసిన పలువురు నేతలు
11 Mar 2022 11:01 AM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై విజయసాయిరెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ గారి సమర్థ నాయకత్వంలో మరింత పటిష్ట పరుద్దామని సూచించారు. విజయసాయిరెడ్డిని కలిసిన వారిలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, తదితరులు ఉన్నారు.