పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?
వైయస్ఆర్సీపీ గెలుపుకు ప్రతిఒక్కరూ నడుంబిగించాలి
19 Mar 2019 5:52 PM
గురజాల వైయస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్రెడ్డి
జగనన్న వస్తున్నాడు..రెండు వేల పెన్షన్ మూడువేలు అవుతుందని ప్రతి ఇంటికి చెప్పండని గురజాల వైయస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు.20 రోజులు ఓపిక పట్టండి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని,రాష్ట్రానికి పట్టిన శని వదలుతుందని తెలిపారు.ప్రతిఒక్కరూ నడుంబిగించి ౖవైయస్ఆర్సీపీ గెలుపుకు కృషిచేయాలన్నారు, సామాన్యులు, డబ్బులేకపోయిన ఎంపీ అభ్యర్థి సురేష్,ఎమ్మెల్యేఅభ్యర్థిగా నాగార్జునలను ప్రకటించిన ఘనత వైయస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. 20 రోజుల్లో అన్న వస్తాడు ప్రతి అక్కాచెల్లెమ్మలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తాడని చెప్పండన్నారు.రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి,దోపీడీలకు పాల్పడిన టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు 20 రోజుల్లో చరమగీతం పాడబోతున్నారని తెలిపారు.