రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
నేడు ప్రధాని, కేంద్రమంత్రులతో సీఎం వైయస్ జగన్ వరుస భేటీలు
28 Dec 2022 10:46 AM
న్యూఢిల్లీ: నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం వైయస్ జగన్.. నేడు ప్రధానితో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానితో సీఎం వైయస్ జగన్ సమావేశమవుతారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై ప్రధానితో సీఎం వైయస్ జగన్ చర్చించనున్నారు.
అదే విధంగా మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. రాత్రి 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు.