వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
గురువులకు వందనం
05 Sep 2020 9:27 AM
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్
తాడేపల్లి: మనకు విద్య, వివేకం, విలువలు నేర్పి ఉత్తమ పౌరులుడగా తీర్చిదిద్దే గురువులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వందనాలు తెలియజేశారు. ఇవాళ గురు పూజోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం వైయస్ జగన్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.