రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కడప అమీన్పీర్ దర్గాలో సీఎం ప్రత్యేక ప్రార్థనలు
23 Dec 2022 1:22 PM
వైయస్ఆర్ జిల్లా: కడప అమీన్ పీర్ దర్గాలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప ఎయిర్పోర్టు నుంచి నేరుగా అమీన్పీర్ దర్గాకు చేరుకున్న సీఎం వైయస్ జగన్కు.. దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ స్వాగతం పలికారు. దర్గాలో ఛాదర్ సమర్పించిన సీఎం వైయస్ జగన్.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం వైయస్ జగన్ వెంట డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు.