కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పులివెందులలో ‘ఆదిత్య బిర్లా’కు సీఎం శంకుస్థాపన
24 Dec 2021 2:19 PM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పులివెందులలోని ఇండస్ట్రియల్ పార్కులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. పులివెందులలో ఆదిత్య బిర్లా గ్రూపు రూ.110 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.. ఈ సంస్థ వల్ల 2,112 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.