అందరూ బాగుండాలనేదే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 

అసెంబ్లీ మీడియా పాయింట్‌: రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనేదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక నాయకుడు ఇలా ఉండాలి అనేదానికి సాక్ష్యం వైయస్‌ జగన్‌. అలాంటి నాయకుడి కింద పని చేయడం గర్వంగా భావిస్తున్నాం. ఏ కమిటీ నివేదిక చూసినా రాయలసీమ వెనుకబాటుతనం, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి ప్రస్తావించాయి.
 

Back to Top