మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రారంభమైన కేబినెట్ సమావేశం
16 Oct 2019 11:32 AM
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటికి క్రితం ప్రారంభమైంది. సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రూ.46 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు, మిల్లెట్, పప్పుధాన్యాల బోర్డుల ఏర్పాటు, చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, అమ్మ ఒడి పథకం విధి విధానాలపై, రోబోటిక్ ఇసుక తయారీపై, ఇసుక రవాణాకు యువతకు వాహనాల మంజూరు ప్రతిపాదనలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
Read Also: సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం