వైయస్ఆర్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ఎంపీ నందిగం సురేష్ విడుదల చేశారు. ఇడుపులపాయలో వైయస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. ఎంపీ స్థానాలు: 1 శ్రీకాకుళం పేరాడ తిలక్ బిసి కళింగ 2 విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ బిసి తూర్పు కాపు 3 విశాఖపట్నం బొత్స ఝాన్సీ లక్ష్మీ బిసి తూర్పు కాపు 4 అరకు చెట్టి తనూజ రాణి ఎస్టీ వాల్మీకి 5 కాకినాడ చెలమలశెట్టి సునీల్ ఓసీ కాపు 6 అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సి మాల 7 రాజమండ్రి డా. గూడురి శ్రీనివాసులు బిసి శెట్టి బలిజ 8 నర్సాపురం గూడూరి ఉమా బాల బిసి శెట్టి బలిజ 9 ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ బిసి యాదవ 10 మచిలీపట్నం డా. సింహాద్రి చంద్రశేఖర్రావు ఓసీ కాపు 11 విజయవాడ కేశినేని శ్రీనివాస (నాని) ఓసీ కమ్మ 12 గుంటూరు కిలారి వెంకట రోశయ్య ఓసీ కాపు 13 నర్సరావుపేట డా. పి. అనిల్ కుమార్ యాదవ్ బిసి యాదవ 14 బాపట్ల నందిగాం సురేష్ బాబు ఎస్సి మాదిగ 15 ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓసీ రెడ్డి 16 నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి ఓసీ రెడ్డి 17 తిరుపతి మద్దిల గురుమూర్తి ఎస్సీ మాల 18 చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ మాల 19 రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ రెడ్డి 20 కడప వైఎస్ అవినాష్రెడ్డి ఓసీ రెడ్డి 21 కర్నూలు బివై రామయ్య బిసి బోయ 22 నంద్యాల పోచ బ్రహ్మానందరెడ్డి ఓసీ రెడ్డి 23 హిందూపుర్ జోలదరసి శాంత బిసి బోయ 24 అనంతపురం మాలగుండ్ల శంకర నారాయణ బిసి కురుబ