<br/>తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగ్గంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. అంతకు ముందు పట్టణంలో అడుగుపెట్టిన జననేతకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో కిటకిటలాడుతోంది.