కటారు పల్లి కి చేరుకున్న జననేత పాదయాత్ర

 కదిరి : ప్రజ సంకల్పయాత్ర కదిరి నియోజకవర్గం కటూరు గ్రాామానికి చేరుకుది. పాదయాత్రగా వచ్చిన వైయస్ జగన్ కు  కటారుపల్లి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.  గ్రామ శివారుకు  ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనకు ఎదురేగి, పూలగుచ్చాలతో ఆహ్వానం పలుకుతూ, తమ సమస్యలను విన్నవించుకున్నారు.
Back to Top