చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
162 రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్
15 May 2018 10:11 AM
ఏలూరు: వైయస్ ఆర్ కాంగ్రెస్
అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 162 రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర మంగళవారం ఉదయం
ఏలూరు శివారు నుంచి ప్రారంభమై, మల్కాపురం, పాలెగూడెం, కొవ్వలి మీదుగా దెందులూరు వరకు
పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం దెందలూరు గ్రామంలో రైతులతో ముఖాముఖీ
కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు.