కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రారంభమైన 96వ రోజు ప్రజా సంకల్పయాత్ర
24 Feb 2018 10:13 AM
ఒంగోలు: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 96వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయస్ జగన్ తన పాదయాత్రను కనిగిరి నియోజకవర్గం హజీస్పురం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కాంతంవారి పల్లి క్రాస్, చిన్న ఎర్లపాడు క్రాస్, పేరంగుంట కొత్తపల్లి క్రాస్, చింతలపాలెం, శంఖవరం, కనిగిరి మీదుగా టకారిపాలెం వరకు పాదయాత్ర చేనున్నారు. పాదయాత్రలో భాగంగా వైయస్ జగన్ చింతలపాలెంలో పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు కనిగిరి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం టకారిపాలెంలో జనంతో మమేకమవుతారు. టకారిపాలెంలోనే రాత్రి బసచేయనున్నారు.